ETV Bharat / state

దేశంలో ఉన్నది ఒక్కటే చక్రం.. అదే మోదీ మంత్రం! - INTERVIEW

"కేంద్రంలో ప్రతి ఒక్కరు చక్రం తిప్పుతామంటున్నారు. ఎంత మంది ఎన్ని చక్రాలు తిప్పుతారో అర్థం కావట్లేదు. దేశంలో ఉన్నది ఒక్కటే చక్రం... అదే నమో మంత్రం. ప్రజలు మోదీనే మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు."   -- కిషన్​రెడ్డి.

కిషన్​రెడ్డితో ముఖాముఖి...
author img

By

Published : Mar 25, 2019, 5:38 AM IST

Updated : Mar 25, 2019, 8:12 AM IST

కిషన్​రెడ్డితో ముఖాముఖి...
దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన భాజపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సికింద్రాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి కిషన్​రెడ్డి అభిప్రాయపడ్డారు. తెరాస ఓడినా గెలిచినా రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడానని... తనని గెలిపిస్తే రాజధాని అభివృద్ధికి కృషిచేస్తానంటున్నారు కిషన్​రెడ్డి.

ఇవీ చూడండి:వేడి రాజకీయం: చేవెళ్ల త్రిముఖ పోరులో గట్టెక్కేదెవరు

కిషన్​రెడ్డితో ముఖాముఖి...
దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన భాజపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సికింద్రాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి కిషన్​రెడ్డి అభిప్రాయపడ్డారు. తెరాస ఓడినా గెలిచినా రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడానని... తనని గెలిపిస్తే రాజధాని అభివృద్ధికి కృషిచేస్తానంటున్నారు కిషన్​రెడ్డి.

ఇవీ చూడండి:వేడి రాజకీయం: చేవెళ్ల త్రిముఖ పోరులో గట్టెక్కేదెవరు

Intro:Body:

df


Conclusion:
Last Updated : Mar 25, 2019, 8:12 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.