ETV Bharat / state

ఏపీ హైకోర్టు తీర్పుపై పవన్ హర్షం

author img

By

Published : May 29, 2020, 1:11 PM IST

ఏపీ హైకోర్టు తీర్పుపై జనసేన అధినేత స్పందించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్​ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా కొనసాగించాలన్న తీర్పుపై పవన్ హర్షం వ్యక్తం చేశారు.

janasena-party-leader-pawankalyan-respond-on-high-court-verdict-for-sec-in-twitter
ఏపీ హైకోర్టు తీర్పుపై పవన్ హర్షం

'ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల కమిషనర్​ని తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్​ ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఇనుమడింపజేసింది' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

'ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల కమిషనర్​ని తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్​ ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఇనుమడింపజేసింది' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

janasena-party-leader-pawankalyan-respond-on-high-court-verdict-for-sec-in-twitter
హైకోర్టు తీర్పుపై పవన్ హర్షం

ఇదీ చదవండి: ప్రభుత్వానికి షాక్.. ఎస్​ఈసీ రమేష్ కుమార్​ను మళ్లీ నియమించిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.