ETV Bharat / state

'జైపాల్​రెడ్డి ఆశయాలతో ముందుకు సాగుదాం...' - JAIPAL REDDY MEMORIAL MEETING IN HYDERABAD

హైదరాబాద్​ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్​లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో జైపాల్​రెడ్డి సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. సభలో కాంగ్రెస్​ నేతలతో పాటు పలు పార్టీల నాయకులు పాల్గొని జైపాల్​రెడ్డి సేవలను కొనియాడారు.

JAIPAL REDDY MEMORIAL MEETING IN HYDERABAD
JAIPAL REDDY MEMORIAL MEETING IN HYDERABAD
author img

By

Published : Nov 30, 2019, 5:08 AM IST

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సంస్మరణ సభ హైదరాబాద్​లో ఘనంగా జరిగింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్​లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన సంస్మరణ సభకు కేంద్ర మాజీమంత్రి శ్రీకాంత్ జేనా, మాజీ హోం మంత్రులు వసంత నాగేశ్వరరావు, జానారెడ్డి, నాయిని నర్సింహారెడ్డితో పాటు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. జైపాల్ రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర మాజీ మంత్రిగా, ఉత్తమ పార్లమెంటేరియన్​గా ఉన్నత శిఖరాలకు ఎదిగిన స్వర్గీయ జైపాల్ రెడ్డి ఆశయాలను, భావాలను పాటిస్తూ ముందుకు సాగాలని సమావేశంలో వక్తలు కోరారు.

'జైపాల్​రెడ్డి ఆశయాలతో ముందుకు సాగుదాం...'

ఇవీ చూడండి: షాద్​నగర్​ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సంస్మరణ సభ హైదరాబాద్​లో ఘనంగా జరిగింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్​లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన సంస్మరణ సభకు కేంద్ర మాజీమంత్రి శ్రీకాంత్ జేనా, మాజీ హోం మంత్రులు వసంత నాగేశ్వరరావు, జానారెడ్డి, నాయిని నర్సింహారెడ్డితో పాటు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. జైపాల్ రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర మాజీ మంత్రిగా, ఉత్తమ పార్లమెంటేరియన్​గా ఉన్నత శిఖరాలకు ఎదిగిన స్వర్గీయ జైపాల్ రెడ్డి ఆశయాలను, భావాలను పాటిస్తూ ముందుకు సాగాలని సమావేశంలో వక్తలు కోరారు.

'జైపాల్​రెడ్డి ఆశయాలతో ముందుకు సాగుదాం...'

ఇవీ చూడండి: షాద్​నగర్​ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

TG_Hyd_07_30_Jaipal Reddy Samskaram sabha_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సంస్మరణ సభ హైదరాబాద్ లో జరిగింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో... ఎస్. జైపాల్ రెడ్డి అభిమానులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. స్వర్గీయ ఎస్. జైపాల్ రెడ్డి సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర మాజీమంత్రి శ్రీకాంత్ జేనా, మాజీ హోం మంత్రులు వసంత నాగేశ్వరరావు, జానా రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్ నేతలు బట్టి విక్రమార్క,, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీతదితరులు పాల్గొన్ని జైపాల్ రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర మాజీ, ఉత్తమ పార్ల మెంటేరియన్ గా ఉన్నత శిఖరాలకు ఎదిగిన స్వర్గీయ జైపాల్ రెడ్డి ఆశయాలను, భావాలను పాటిస్తూ ముందుకు సాగాలని సమావేశంలో పాల్గొన్న వక్తలు కోరారు. బైట్: శ్రీకాంత్ జెనా, కేంద్రమాజీ మంత్రి బైట్: నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి బైట్: బట్టి విక్రమార్క, సీఎల్పీ నేత బైట్: జానా రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత బైట్: నాయిని నర్సింహారెడ్డి, తెరాస సీనియర్ నేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.