ETV Bharat / state

కరోనా కలకలం: వృద్ధాశ్రమంలోని వయోవృద్ధులు, ఖైదీలకు పాజిటివ్​

author img

By

Published : Sep 1, 2020, 8:26 AM IST

కరోనా కకావిలకం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కనీస జాగ్రత్తలు పాటిస్తే తప్ప... క్షేమంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఆదిలాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఏడుగురు వృద్ధులు, జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న మరికొందరు ఖైదీలకు కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది. కరోనా పెరుగుదలకు కారణాలేంటనే అంశంపై ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో డా. నరేందర్‌ రాఠోడ్‌తో మా ఈటీవీ భారత్​ ప్రతినిధి మణికేశ్వర్‌ ముఖాముఖి.

Interview with Adilabad DMHO Dr.  Narendra Rathore
కరోనా కలకలం: వృద్ధాశ్రమంలోని వయోవృద్ధులకు, ఖైదీలకు పాజిటివ్​
కరోనా కలకలం: వృద్ధాశ్రమంలోని వయోవృద్ధులకు, ఖైదీలకు పాజిటివ్​

కరోనా కలకలం: వృద్ధాశ్రమంలోని వయోవృద్ధులకు, ఖైదీలకు పాజిటివ్​

ఇదీ చదవండి- హద్దు మీరిన చైనా- గట్టిగా బదులిచ్చిన భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.