ETV Bharat / state

వరదసాయం కోసం బాధితుల ఆందోళన - హైదరాబాద్​ తాజా సమాచారం

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పదివేల రూపాయల వరదసాయం కోసం బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని లంగర్​హౌజ్​కు చెందిన ప్రశాంత్​నగర్ రెండో ఫేజ్​ వాసులు ధర్నా నిర్వహించారు. ఇంతవరకు ఒక్కరూపాయి సాయం అందలేదని వాపోయారు.

hyderabad people demands to give fllod help ten thousund in longurhose
వరదసాయం కోసం బాధితుల ఆందోళన
author img

By

Published : Oct 29, 2020, 3:01 PM IST

హైదరాబాద్​లో వరదసాయం అందలేదంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. లంగర్​హౌజ్​కు చెందిన ప్రశాంత్​నగర్​ రెండో ఫేజ్​ వాసులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. వారం గడుస్తున్నా ఇంతవరకు ఒక్కరూపాయి సాయం అందలేదని వాపోయారు.

అధికారులు, నాయకులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, వారికి అనుకూలమైన వారికే ఆర్థికసాయం అందిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

ఇదీ చూడండి:నేటి నుంచి అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం

హైదరాబాద్​లో వరదసాయం అందలేదంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. లంగర్​హౌజ్​కు చెందిన ప్రశాంత్​నగర్​ రెండో ఫేజ్​ వాసులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. వారం గడుస్తున్నా ఇంతవరకు ఒక్కరూపాయి సాయం అందలేదని వాపోయారు.

అధికారులు, నాయకులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, వారికి అనుకూలమైన వారికే ఆర్థికసాయం అందిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

ఇదీ చూడండి:నేటి నుంచి అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.