ETV Bharat / state

ఏడో రౌండ్ లెక్కింపు​ పూర్తి.. ఆధిక్యంలో సురభి వాణీదేవి - ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వార్తలు

ఆరో రౌండ్ లెక్కింపు​ పూర్తి.. ఆధిక్యంలో సురభి వాణీదేవి
ఆరో రౌండ్ లెక్కింపు​ పూర్తి.. ఆధిక్యంలో సురభి వాణీదేవి
author img

By

Published : Mar 19, 2021, 8:33 AM IST

Updated : Mar 19, 2021, 12:06 PM IST

08:30 March 19

ఏడో రౌండ్ లెక్కింపు​ పూర్తి.. ఆధిక్యంలో సురభి వాణీదేవి

హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది.‘హైదరాబాద్‌’ స్థానంలో పూర్తయిన ఏడో రౌండ్లలో తెరాస, భాజపా మధ్య పోటీ ఉత్కంఠ పోరు సాగుతోంది.ఏడో రౌండ్‌ ముగిసే సరికి తెరాస అభ్యర్థి వాణీదేవి సమీప భాజప అభ్యర్థి రామచందర్‌రావుపై 8,021 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.

ఆరు రౌండ్లలో సురభి వాణీదేవికి 1,12,689 ఓట్లు,  భాజపా అభ్యర్థి రాంచందర్‌రావుకు 1,04,668, స్వతంత్ర అభ్యర్థి  ప్రొ.నాగేశ్వర్‌కు 53,610, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554, తెదేపా అభ్యర్థి ఎల్‌.రమణకు 5,973  ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజారిటీ ఎవరికీ వచ్చే అవకాశం లేదని అధికారులంటున్నారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పనిసరి అని, మూడో ప్రాధాన్య ఓట్లని కూడా లెక్కించే అవకాశం లేక పోలేదని అధికారులు అంటున్నారు. అదే జరిగితే శనివారం రాత్రికి తుది ఫలితాలు వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు.ఏడు రౌండ్​ తర్వాత 21,309 ఓట్లు చెల్లుబాటు కాలేదు. 

క్రమ సంఖ్యఅభ్యర్థులుఓట్లు
1వాణీదేవి1,12,689
2రాంచందర్‌రావు 1,04,668
3 ప్రొ.నాగేశ్వర్‌53,610
4చిన్నారెడ్డి31,554
5ఎల్‌.రమణ5,973

08:30 March 19

ఏడో రౌండ్ లెక్కింపు​ పూర్తి.. ఆధిక్యంలో సురభి వాణీదేవి

హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది.‘హైదరాబాద్‌’ స్థానంలో పూర్తయిన ఏడో రౌండ్లలో తెరాస, భాజపా మధ్య పోటీ ఉత్కంఠ పోరు సాగుతోంది.ఏడో రౌండ్‌ ముగిసే సరికి తెరాస అభ్యర్థి వాణీదేవి సమీప భాజప అభ్యర్థి రామచందర్‌రావుపై 8,021 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.

ఆరు రౌండ్లలో సురభి వాణీదేవికి 1,12,689 ఓట్లు,  భాజపా అభ్యర్థి రాంచందర్‌రావుకు 1,04,668, స్వతంత్ర అభ్యర్థి  ప్రొ.నాగేశ్వర్‌కు 53,610, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554, తెదేపా అభ్యర్థి ఎల్‌.రమణకు 5,973  ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజారిటీ ఎవరికీ వచ్చే అవకాశం లేదని అధికారులంటున్నారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పనిసరి అని, మూడో ప్రాధాన్య ఓట్లని కూడా లెక్కించే అవకాశం లేక పోలేదని అధికారులు అంటున్నారు. అదే జరిగితే శనివారం రాత్రికి తుది ఫలితాలు వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు.ఏడు రౌండ్​ తర్వాత 21,309 ఓట్లు చెల్లుబాటు కాలేదు. 

క్రమ సంఖ్యఅభ్యర్థులుఓట్లు
1వాణీదేవి1,12,689
2రాంచందర్‌రావు 1,04,668
3 ప్రొ.నాగేశ్వర్‌53,610
4చిన్నారెడ్డి31,554
5ఎల్‌.రమణ5,973
Last Updated : Mar 19, 2021, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.