ఆస్పత్రిలోనూ నిరహార దీక్ష కొనసాగిస్తానని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. రెండు రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తున్న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు.
ఇదీ చూడండి: పెద్దల సభకు పెద్ద పండగ.. రేపే రాజ్యసభ 250వ సమావేశం