ETV Bharat / state

అశ్వారావుపేట చెక్‌పోస్టు వద్ద భారీగా నిలిచిన వాహనాలు

author img

By

Published : May 15, 2020, 10:06 AM IST

Updated : May 15, 2020, 11:44 AM IST

heavy-traffic-jam-at-ashwaraupeta-check-post
బంగాల్‌కు వెళ్తున్న 2వేల వలస కార్మికులను అనుమతించని పోలీసులు

10:02 May 15

బంగాల్‌కు వెళ్తున్న 2వేల వలస కార్మికులను అనుమతించని పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చెక్‌పోస్టు వద్ద భారీగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. ఇరు రాష్ట్రాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద వాహనాలు నిలిచిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని పోలీసులు అనుమతించడం లేదు. హైదరాబాద్ నుంచి బంగాల్‌కు వలస కార్మికులు వెళ్తున్నారు. దాదాపు 2 వేల మంది వలస కార్మికులను అనుమతించలేదు. తెల్లవారుజాము నుంచి సరిహద్దు చెక్‌పోస్టు వద్ద వలస కార్మికుల అవస్థలు పడుతున్నారు.

10:02 May 15

బంగాల్‌కు వెళ్తున్న 2వేల వలస కార్మికులను అనుమతించని పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చెక్‌పోస్టు వద్ద భారీగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. ఇరు రాష్ట్రాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద వాహనాలు నిలిచిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని పోలీసులు అనుమతించడం లేదు. హైదరాబాద్ నుంచి బంగాల్‌కు వలస కార్మికులు వెళ్తున్నారు. దాదాపు 2 వేల మంది వలస కార్మికులను అనుమతించలేదు. తెల్లవారుజాము నుంచి సరిహద్దు చెక్‌పోస్టు వద్ద వలస కార్మికుల అవస్థలు పడుతున్నారు.

Last Updated : May 15, 2020, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.