ETV Bharat / state

కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?: గవర్నర్

కొవిడ్ రోగులకు అందిస్తున్న సేవలు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై సీఎస్​ సోమేశ్ కుమార్​తో గవర్నర్ తమిళిసై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. సర్కారు తీసుకుంటున్న చర్యలను సీఎస్ గవర్నర్​కు వివరించారు.

author img

By

Published : Jul 7, 2020, 8:11 PM IST

governor tamilisai review meeting with cs somesh kumar
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై సీఎస్​తో గవర్నర్​ సమీక్ష

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమీక్ష నిర్వహించారు. సీఎస్​ సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో రాజభవన్​లో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై సీఎస్​ను... గవర్నర్ వివరణ కోరారు. కొవిడ్ రోగులకు అందిస్తున్న సేవలు, కట్టడికి అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీశారు. సర్కారు తీసుకుంటున్న చర్యలను సీఎస్​ సోమేశ్​కుమార్... గవర్నర్​కు వివరించారు.

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై సీఎస్​తో గవర్నర్​ సమీక్ష

ఇదీ చూడండి: 'కరోనా కట్టడికి దిక్కులేదు కానీ... కొత్త సచివాలయమా?'

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమీక్ష నిర్వహించారు. సీఎస్​ సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో రాజభవన్​లో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై సీఎస్​ను... గవర్నర్ వివరణ కోరారు. కొవిడ్ రోగులకు అందిస్తున్న సేవలు, కట్టడికి అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీశారు. సర్కారు తీసుకుంటున్న చర్యలను సీఎస్​ సోమేశ్​కుమార్... గవర్నర్​కు వివరించారు.

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై సీఎస్​తో గవర్నర్​ సమీక్ష

ఇదీ చూడండి: 'కరోనా కట్టడికి దిక్కులేదు కానీ... కొత్త సచివాలయమా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.