ETV Bharat / state

కొత్త పురపాలక చట్టం బిల్లుకు ఆమోదం తెలపని గవర్నర్​

కొత్త పురపాలక చట్టం బిల్లుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలపలేదు. బిల్లులోని కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు గవర్నర్​.

author img

By

Published : Jul 23, 2019, 1:00 PM IST

Updated : Jul 23, 2019, 2:59 PM IST

new municipal bill

కొత్త పురపాలక చట్టం బిల్లుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలపలేదు. ఇటీవల అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును గవర్నర్​ ఆమోదం కోసం ప్రభుత్వం రాజ్​భవన్​కు పంపించింది. బిల్లులోని పూర్వాపరాలను పరిశీలించిన నరసింహన్​.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ సూచించిన అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.

కొత్త పురపాలక చట్టం బిల్లుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలపలేదు. ఇటీవల అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును గవర్నర్​ ఆమోదం కోసం ప్రభుత్వం రాజ్​భవన్​కు పంపించింది. బిల్లులోని పూర్వాపరాలను పరిశీలించిన నరసింహన్​.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ సూచించిన అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.

ఇవీ చూడండి:బలపరీక్షకు స్పీకర్​ డెడ్​లైన్​- నేడు ఓటింగ్!

Last Updated : Jul 23, 2019, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.