ETV Bharat / state

నకిలీ బంగారంతో మణప్పుఱం సంస్థకు టోకరా

author img

By

Published : May 3, 2019, 10:04 PM IST

నకిలీ బంగారంతో సికింద్రాబాద్​  బోయిన్​పల్లిలోని మణప్పుఱం గోల్డ్​లోన్​ సంస్థకు కొందరు టోకరా వేశారు. ఆలస్యంగా గుర్తించిన కేంద్ర కార్యాలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మణప్పుఱం

సికింద్రాబాద్​ బోయిన్​పల్లిలోని మణప్పుఱం బ్రాంచిలో నకిలీ బంగారంతో రుణం పొందిన ఘటన వెలుగుచూసింది. పదేళ్ల తర్వాత గుర్తించిన ప్రధాన కార్యాలయం అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. లక్షల్లో డబ్బు మాయమైనట్లు గుర్తించారు. కార్యాలయ అధికారుల అండదండలతోనే మోసం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

నకిలీ బంగారంతో సంస్థకు టోకరా

ఇదీ చదవండి : మేడ్చల్​లో పథకం ప్రకారం యువకుడి హత్య

సికింద్రాబాద్​ బోయిన్​పల్లిలోని మణప్పుఱం బ్రాంచిలో నకిలీ బంగారంతో రుణం పొందిన ఘటన వెలుగుచూసింది. పదేళ్ల తర్వాత గుర్తించిన ప్రధాన కార్యాలయం అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. లక్షల్లో డబ్బు మాయమైనట్లు గుర్తించారు. కార్యాలయ అధికారుల అండదండలతోనే మోసం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

నకిలీ బంగారంతో సంస్థకు టోకరా

ఇదీ చదవండి : మేడ్చల్​లో పథకం ప్రకారం యువకుడి హత్య

Intro:Tg_wgl_03_03_panta_pollallo_mantalu_ab_c5


Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హనుమకొండ శివారు హసన్ పర్తి పంటపొలాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పంట పొలాల్లో ఉన్న వరి కుప్పలు, గడ్డి కుప్పలు దగ్ధమయ్యాయి .సీతంపేట చెందిన యాదయ్య రైతు కు చెందిన ధాన్యం మంటలకు ఆహుతయ్యాయి .మరికొంత మంది రైతుల వేలాది గడ్డి కుప్పలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వాటర్ ట్యాంక్ తో మంటలను ఆర్పివేశారు .దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.....స్పాట్


Conclusion:panta pollallo mantalu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.