ETV Bharat / state

జీహెచ్​ఎంసీ రూ.కోటి ఆదాయం తెచ్చిన పారిశుద్ధ్య ఉల్లంఘన

author img

By

Published : Sep 16, 2019, 11:43 PM IST

స్వచ్ఛత నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జీహెచ్​ఎంసీ విధించిన జరిమానా రూ. కోటికి చేరింది. నాలుగు నెలలుగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్​లో సోమవారం వరకు 8500 మంది వ్యక్తులు, పలు సంస్థల నుంచి జరిమానా వసూలు చేశారు.

స్వచ్ఛత ఉల్లంఘనలపై జీహెచ్​ఎంసీ ఆదాయం రూ.కోటి

గ్రేట‌ర్ హైదరాబాద్​ పరిధిలో స్వచ్ఛత‌ నిబంధనను ఉల్లంఘించిన వారిపై జీహెచ్ఎంసీ విధించిన జ‌రిమానా కోటి రూపాయలకు చేరింది. భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్లపై వేయడం, చెత్తను త‌గ‌ల‌బెట్టడం, నాలాలో వ్యర్థాలు వేయ‌డం, బహిరంగ మలమూత్ర విసర్జన త‌దిత‌ర అంశాల‌పై జ‌రిమానాల‌ను విధించారు. తడి పొడి చెత్తసేకరణ కోసం ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేసినా.. సక్రమంగా వినియోగించకుండా నిర్లక్ష్యంగా రోడ్డుపై వేసే వారిపై జీహెచ్​ఎంసీ కొరడా ఝుళిపిస్తోంది. ప్రజా బాహుళ్యంలో చైతన్యం తెచ్చేందుకు వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. నాలుగు నెలల్లో 8,500 మంది వ్యక్తులు, పలు సంస్థలకు జరిమానా విధించింది. చందాన‌గ‌ర్‌ స‌ర్కిల్‌ నుంచి అత్యధికంగా 518 జ‌రిమానాల ద్వారా రూ. 16 లక్షలు వ‌సూలు చేసింది.

స్వచ్ఛత ఉల్లంఘనలపై జీహెచ్​ఎంసీ ఆదాయం రూ.కోటి

ఇదీ చూడండి: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై మంత్రి కేటీఆర్ సమీక్ష

గ్రేట‌ర్ హైదరాబాద్​ పరిధిలో స్వచ్ఛత‌ నిబంధనను ఉల్లంఘించిన వారిపై జీహెచ్ఎంసీ విధించిన జ‌రిమానా కోటి రూపాయలకు చేరింది. భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్లపై వేయడం, చెత్తను త‌గ‌ల‌బెట్టడం, నాలాలో వ్యర్థాలు వేయ‌డం, బహిరంగ మలమూత్ర విసర్జన త‌దిత‌ర అంశాల‌పై జ‌రిమానాల‌ను విధించారు. తడి పొడి చెత్తసేకరణ కోసం ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేసినా.. సక్రమంగా వినియోగించకుండా నిర్లక్ష్యంగా రోడ్డుపై వేసే వారిపై జీహెచ్​ఎంసీ కొరడా ఝుళిపిస్తోంది. ప్రజా బాహుళ్యంలో చైతన్యం తెచ్చేందుకు వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. నాలుగు నెలల్లో 8,500 మంది వ్యక్తులు, పలు సంస్థలకు జరిమానా విధించింది. చందాన‌గ‌ర్‌ స‌ర్కిల్‌ నుంచి అత్యధికంగా 518 జ‌రిమానాల ద్వారా రూ. 16 లక్షలు వ‌సూలు చేసింది.

స్వచ్ఛత ఉల్లంఘనలపై జీహెచ్​ఎంసీ ఆదాయం రూ.కోటి

ఇదీ చూడండి: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై మంత్రి కేటీఆర్ సమీక్ష

TG_HYD_55_16_Ghmc_Fine_Reached_1Cr_Dry_3182301 Reporter: Kartheek () గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో స్వచ్ఛత‌ను ఉల్లంఢించి వారిపై జీహెచ్ఎంసీ వేసిన జ‌రిమానాలు కోటి రూపాయలకు చేరుకుంది. సుమారు నాలుగు నెలలుగా చేప‌ట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా నేటి వ‌ర‌కు 8,500ల‌కు పైగా వ్యక్తులు, పలు సంస్థల‌ నుంచి ఈ జరిమానాలను వసూల్ చేశారు. భవన నిర్మాణ వ్యర్థ్యాలు రహదారులపై వేయడం... రోడ్లపై చెత్త వేయ‌డం, చెత్తను త‌గ‌ల‌బెట్టడం, నాలాలో వ్యర్థాలు వేయ‌డం, బహిరంగ మల మూత్ర విసర్జన త‌దిత‌ర అంశాల‌పై ఈ జ‌రిమానాల‌ను విధించారు. తడి పొడి చెత్త ల కై ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసినా సవ్యంగా వాటిని సద్వినియోగ పరచు కోకుండా, నిర్లక్ష్యంగా రోడ్లమీద పడ వేయడంపై ప్రజా బాహుళ్యంలో చైతన్యం తెచ్చేందుకు జిహెచ్ఎంసీ పలు విన్నూత్న కార్యక్రమాలను చేపట్టింది. ఈ డ్రైవ్‌లో చందాన‌గ‌ర్‌ స‌ర్కిల్‌ అత్యధికంగా 518 జ‌రిమానాల ద్వారా రూ. 16 లక్షలు వ‌సూలు చేసింది. ఎండ్‌....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.