ETV Bharat / state

అంబేడ్కర్ విగ్రహ వివాదంపై దాన కిశోర్ విచారం - అంబేద్కర్ విగ్రహ వివాదంపై దాన కిశోర్ విచారం

హైదరాబాద్​ నడిబొడ్డున పంజాగుట్ట ప్రధాన కూడలిలో నిన్న అర్ధరాత్రి అంబేడ్కర్​ విగ్రహం తొలగింపుపై జీహెచ్​ఎంసీ స్పందించింది. విగ్రహం ధ్వసం అయిన ఘటనలో బాధ్యలైన అధికారులను తొలగించామని కమిషనర్ దాన కిశోర్ వెల్లడించారు. దీనిపై పూర్తి విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్​ను కోరినట్లు స్పష్టం చేశారు.

అంబేద్కర్ విగ్రహ వివాదంపై దాన కిశోర్ విచారం
author img

By

Published : Apr 13, 2019, 8:02 PM IST

హైదరాబాద్​లోని పంజగుట్ట సర్కిల్​లో అంబేడ్కర్ విగ్రహం ప్రతిష్ఠ అనంతరం జరిగిన ఘటనలపై జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గత అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహన్ని కమిటీ నాయకులు ఏర్పాటు చేశారు. అందుకు అనుమతి లేదంటూ జీహెచ్​ఎంసీ సిబ్బంది విగ్రహన్ని తొలగించి యూసఫ్​గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి తరలించారు. ఈ క్రమంలో విగ్రహం వాహనం నుంచి కింద పడి ధ్వంసం అయిందని పేర్కొన్నారు. ఈ దురదృష్టకర ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని వెల్లడించారు.

బాధ్యులెవరైనా వదిలిపెట్టాం
ఈ ఘటనపై అంతర్గత విచారణను జరపాలని నగర పోలీసు కమిషనర్​ను కోరినట్లు దాన కిశోర్ స్పష్టం చేశారు. ఇందుకు బాధ్యులైన యూసుఫ్​గూడ యార్డ్ ఆపరేటర్ బాలాజీని తొలగించినట్లు పేర్కొన్నారు.

అంబేడ్కర్ విగ్రహ వివాదంపై దాన కిశోర్ విచారం

ఇవీ చూడండి: అనుమతి లేకుండా అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహావిష్కరణ​

హైదరాబాద్​లోని పంజగుట్ట సర్కిల్​లో అంబేడ్కర్ విగ్రహం ప్రతిష్ఠ అనంతరం జరిగిన ఘటనలపై జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గత అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహన్ని కమిటీ నాయకులు ఏర్పాటు చేశారు. అందుకు అనుమతి లేదంటూ జీహెచ్​ఎంసీ సిబ్బంది విగ్రహన్ని తొలగించి యూసఫ్​గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి తరలించారు. ఈ క్రమంలో విగ్రహం వాహనం నుంచి కింద పడి ధ్వంసం అయిందని పేర్కొన్నారు. ఈ దురదృష్టకర ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని వెల్లడించారు.

బాధ్యులెవరైనా వదిలిపెట్టాం
ఈ ఘటనపై అంతర్గత విచారణను జరపాలని నగర పోలీసు కమిషనర్​ను కోరినట్లు దాన కిశోర్ స్పష్టం చేశారు. ఇందుకు బాధ్యులైన యూసుఫ్​గూడ యార్డ్ ఆపరేటర్ బాలాజీని తొలగించినట్లు పేర్కొన్నారు.

అంబేడ్కర్ విగ్రహ వివాదంపై దాన కిశోర్ విచారం

ఇవీ చూడండి: అనుమతి లేకుండా అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహావిష్కరణ​

Intro:tg_nzb_00_13_madhavanagar_saibaba_temple_brmothsvalu_avb_c13
( ) బాబా జన్మదిన వేడుకలకు ముస్తాబవుతున్న మాదనగర్ సాయిబాబాదేవస్థానం.జిల్లాలో ప్రఖ్యాతి గాంచిన సాయినాధుని ఆలయంలో బాబాపుట్టినరోజువేడుకల సందర్భంగా దేవస్థానాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. సాయిబాబా జన్మదిన వేడుకల తో పాటుగా శ్రీ సీత రామ కళ్యాణం నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం సాయిబాబా కాకడ ఉత్సవం తో ప్రారంభమై, శ్రీ మహాగణపతి పూజ. బాబా అభిషేకముఅనంతరం ,బాబా డోలారోహణా వేడుక కనుల పండుగగా జరుగును. శ్రీ వికారి నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల సుముహూర్తాన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది వేడుకల్లో పాల్గొనేందుకుఇతర జిల్లా ల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు కావున ఆలయ కమిటీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిఏర్పాట్లను పూర్తి చేశారు. వాహనదారులకు ప్రత్యేకమైన పార్కింగ్ స్థలాన్ని ఏర్పర్చారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి సాయినాధుని కృపకు పాత్రులు కావాలని అని ఆలయ కమిటీ ప్రధానార్చకులు భక్తులను కోరారు....byte
byte1...... మాణిక్య శర్మ ప్రధానార్చకులు.
byte2....... శ్రీరామ్ రవీందర్ కార్యనిర్వహణ అధికారి.


Body:ramakrishna


Conclusion:8106998398

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.