ETV Bharat / state

నేను ఎప్పటికీ ప్రజాపక్షమే: గద్దర్​

యువతరమంతా విధిగా ఓటువేసి దేశ భవిష్యత్​ మార్చాలని ప్రజాగాయకుడు గద్దర్ కోరారు. సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్​ను కలిసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరానన్నారు.

author img

By

Published : Mar 28, 2019, 6:29 PM IST

Updated : Mar 28, 2019, 7:55 PM IST

జీవితాంతం ప్రజలకోసమే పాడుతా

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గద్దర్​ అన్నారు. ఉగ్రవాదం నుంచి దేశాన్ని కాపాడాలని అన్నారు. తనపై హత్యాయత్నం జరిగిందని చెప్పడానికి కేసీఆర్ 5 నిమిషాల సమయం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో లౌకిక పార్టీ అధికారంలోకి రావాలని... నయా భూస్వామ్య విధానంతో ఉన్న పార్టీలకు తాను వ్యతిరేకమని గద్దర్ వ్యాఖ్యానించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా, నిజాయితీగా ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

జీవితాంతం ప్రజలకోసమే పాడుతా

ఇదీ చదవండి:ఎమ్మెల్సీ ఫలితాలే రిపీట్​: పొన్నం ప్రభాకర్

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గద్దర్​ అన్నారు. ఉగ్రవాదం నుంచి దేశాన్ని కాపాడాలని అన్నారు. తనపై హత్యాయత్నం జరిగిందని చెప్పడానికి కేసీఆర్ 5 నిమిషాల సమయం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో లౌకిక పార్టీ అధికారంలోకి రావాలని... నయా భూస్వామ్య విధానంతో ఉన్న పార్టీలకు తాను వ్యతిరేకమని గద్దర్ వ్యాఖ్యానించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా, నిజాయితీగా ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

జీవితాంతం ప్రజలకోసమే పాడుతా

ఇదీ చదవండి:ఎమ్మెల్సీ ఫలితాలే రిపీట్​: పొన్నం ప్రభాకర్

Intro:tg_nzb_05_28_trs_pracharam_avb_c11
( ). నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ఎన్నికల ప్రచారం..
ఈ సందర్భంగా డిచ్పల్లి మండలం లోని రాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఆమె మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో టిఆర్ఎస్ కు ఓట్లేసి కెసిఆర్ ని మరొకసారి ముఖ్యమంత్రి చేశారని అన్నారు. దేశంలో 70 ఏళ్లపాటు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా, పెన్షన్లు వంటి అనేక సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గత ఎన్నికలలో తనను ఎంపీగా గెలిపించడం తో జిల్లాకు చెందిన అనేక సమస్యలతో పాటు రాష్ట్రానికి చెందిన సమస్యల గురించి పార్లమెంట్లో ప్రస్తావించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనరాష్ట్రం లాగే దేశాన్ని కూడా అభివృద్ధి బాటలో నడిపించాలంటే టీఆర్ఎస్ పార్టీకి చెందిన 16 మంది లోక్సభ సభ్యులను గెలిపించాలన్నారు.
byte. కల్వకుంట్ల కవిత, టిఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి.




Body:నిజామాబాద్ గామీణం


Conclusion:నిజామాబాద్
Last Updated : Mar 28, 2019, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.