ETV Bharat / state

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్  రూల్స్ పాటించాలి : మంత్రి ప్రశాంత్ రెడ్డి - హైదరాబాద్‌ సుచిత్రలో 3కే రన్‌

హైదరాబాద్‌ సుచిత్రలో రోడ్డు భద్రత అవగాహనపై 3కే పరుగును నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద ప్రారంభించారు. ఈ పరుగులో పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Every one must follow traffic Rules minister Prashant Reddy
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్  రూల్స్ పాటించాలి : మంత్రి ప్రశాంత్ రెడ్డి
author img

By

Published : Jan 5, 2020, 11:25 AM IST

రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌ సుచిత్రలో ఎస్​బీ బాస్కెట్‌బాల్‌ అకాడమీ ఆధ్వర్యంలో 3కే రన్‌ను నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద పరుగులో పాల్గొన్నారు.

నూతనంగా ఏర్పాటు చేసిన బాస్కెట్‌బాల్‌ కోర్టును మంత్రి ప్రారంభించారు. అనంతరం క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మంత్రి పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : మంత్రి ప్రశాంత్ రెడ్డి

ఇదీ చూడండి : షాపింగ్ మాల్​లో సందడి చేసిన రష్మిక మందన

రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌ సుచిత్రలో ఎస్​బీ బాస్కెట్‌బాల్‌ అకాడమీ ఆధ్వర్యంలో 3కే రన్‌ను నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద పరుగులో పాల్గొన్నారు.

నూతనంగా ఏర్పాటు చేసిన బాస్కెట్‌బాల్‌ కోర్టును మంత్రి ప్రారంభించారు. అనంతరం క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మంత్రి పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : మంత్రి ప్రశాంత్ రెడ్డి

ఇదీ చూడండి : షాపింగ్ మాల్​లో సందడి చేసిన రష్మిక మందన

Intro:TG_HYD_04_05_3K RUN_MINISTER_AB_TS10011 హైదరాబాద్ : సుచిత్ర 3కె పరుగులో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి


Body:సుచిత్ర లోని రోడ్డు భద్రత అవగాహనపై 3కె పరుగు.. ఎస్ బి బాస్కెట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో సుచిత్ర వేదికగా రన్ ను ప్రారంభించి అనంతరం పరుగులో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేకానంద.. స్పోర్ట్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులను అందజేసిన మంత్రి.. నిర్వాహకులను అభినందించి అనంతరం వారికి ప్రభుత్వం అన్ని విధాల సాయం చేస్తుందని హామీ ఇచ్చిన వేముల ప్రశాంత్ రెడ్డి. ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే సంకల్పంతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మంత్రి పేర్కొన్నారు ముందుగా నూతనంగా ఏర్పాటుచేసిన బాస్కెట్బాల్ కోర్టు ను ప్రారంభించారు మంత్రి. బైట్ : వేముల ప్రశాంత్ రెడ్డి, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి


Conclusion:myname : upender, 9000149830

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.