ETV Bharat / state

ప్రతి కులాన్ని గౌరవించుకోవాలి: ఆచారి - ఐడీపీఎల్​లో ఓబీసీల సన్మాన కార్యక్రమం వార్తలు

హైదరాబాద్​ ఐడీపీఎల్​లో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వివిధ కుల వృత్తులు, కుల సంఘాలకు చెందిన 70 మందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ ఓబీసీ కమిషన్​ సభ్యులు ఆచారి, హెచ్​ఏఎల్​ డైరెక్టర్​ మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Every caste should be respected: Achari
ప్రతి కులాన్ని గౌరవించుకోవాలి: ఆచారి
author img

By

Published : Sep 17, 2020, 10:43 PM IST

తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఐడీపీఎల్​లో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వివిధ కుల వృత్తులు, కుల సంఘాలకు చెందిన 70 మందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జాతీయ ఓబీసీ కమిషన్​ సభ్యులు ఆచారి, హెచ్​ఏఎల్​ డైరెక్టర్​ మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కుల వృత్తుల వారు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆచారి, మల్లారెడ్డిలు సందర్శించారు. అనంతరం కుల వృత్తుల వారిని ఘనంగా సన్మానించారు. ప్రతి కులాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నాయకులు తెలిపారు.

తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఐడీపీఎల్​లో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వివిధ కుల వృత్తులు, కుల సంఘాలకు చెందిన 70 మందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జాతీయ ఓబీసీ కమిషన్​ సభ్యులు ఆచారి, హెచ్​ఏఎల్​ డైరెక్టర్​ మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కుల వృత్తుల వారు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆచారి, మల్లారెడ్డిలు సందర్శించారు. అనంతరం కుల వృత్తుల వారిని ఘనంగా సన్మానించారు. ప్రతి కులాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నాయకులు తెలిపారు.

ఇదీ చూడండి: భద్రాచలం కేంద్రంగా రాష్ట్రాలు దాటుతోన్న గంజాయి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.