ETV Bharat / state

జన్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ - నేరేడ్ మెట్​లో నిత్యావసర సరకుల పంపిణీ

సికింద్రాబాద్​లోని నేరేడ్ మెట్​లోని నిరుపేదలకు జన్ సేవా సంఘ్ కిరాణా సామగ్రి పంపిణీ చేసింది. కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సరకులు అందుకున్నారు.

నేరేడ్ మెట్​లో నిత్యావసర సరకుల పంపిణీ
నేరేడ్ మెట్​లో నిత్యావసర సరకుల పంపిణీ
author img

By

Published : Apr 17, 2020, 2:28 PM IST

లాక్ డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు సికింద్రాబాద్ ఏరియా జన్ సేవా సంఘ్ కిరాణా సామగ్రి పంపిణీ చేసింది. మారుమూల ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చిన వేలాది కార్మికులు లాక్ డౌన్​తో ఎన్నో కష్టాల పాలవుతున్నారని సంఘ్ కేంద్ర అధ్యక్షుడు పర్మానంద్ శర్మ తెలిపారు. అందుకే ప్రతి రోజూ వందలాది నిరుపేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలని ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ పాండే కోరారు.

లాక్ డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు సికింద్రాబాద్ ఏరియా జన్ సేవా సంఘ్ కిరాణా సామగ్రి పంపిణీ చేసింది. మారుమూల ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చిన వేలాది కార్మికులు లాక్ డౌన్​తో ఎన్నో కష్టాల పాలవుతున్నారని సంఘ్ కేంద్ర అధ్యక్షుడు పర్మానంద్ శర్మ తెలిపారు. అందుకే ప్రతి రోజూ వందలాది నిరుపేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలని ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ పాండే కోరారు.

ఇవీ చూడండి : అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న కరోనా.. 33వేలు దాటిన మృతులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.