ETV Bharat / state

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందించిన ఉపసభాపతి - హైదరాబాద్​ తాజా వార్తలు

అనారోగ్యంతో ఉన్న పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సీఎం సహాయ నిధి నుంచి విడుదలైన నిధులకు సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు ఉప సభాపతి తీగల పద్మారావు అందించారు. సీతాఫల్​మండి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ. 4 లక్షలకు సంబంధించిన ఎల్​ఓసీ పత్రాలను పంపిణీ చేశారు.

Deputy  speaker distributed CM assistance fund documents
సీఎం సహాయ నిధి పత్రాలు పంపిణీ చేసిన ఉపసభాపతి
author img

By

Published : Mar 8, 2021, 9:47 PM IST

పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదలైన నిధుల మంజూరు పత్రాలను ఉపసభాపతి తీగుల్ల పద్మారావు అందజేశారు. సీతాఫల్​మండి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.4 లక్షలకు సంబంధించిన ఎల్​ఓసీ పత్రాలను పంపిణీ చేశారు.

సీతాఫల్​మండి ప్రాంతానికి చెందిన మధుకర్​ యాదవ్​కు​, అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన అంజలి సీఎం రిలీఫ్ ఫండ్​ను ఉపసభాపతి పద్మారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు కంది నారాయణ, పాక సాయి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదలైన నిధుల మంజూరు పత్రాలను ఉపసభాపతి తీగుల్ల పద్మారావు అందజేశారు. సీతాఫల్​మండి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.4 లక్షలకు సంబంధించిన ఎల్​ఓసీ పత్రాలను పంపిణీ చేశారు.

సీతాఫల్​మండి ప్రాంతానికి చెందిన మధుకర్​ యాదవ్​కు​, అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన అంజలి సీఎం రిలీఫ్ ఫండ్​ను ఉపసభాపతి పద్మారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు కంది నారాయణ, పాక సాయి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: దేశంలోనే తెలంగాణ నంబర్​వన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.