ETV Bharat / state

నిత్యావసర సరుకులు అందజేసిన డిప్యూటీ మేయర్ - DEPUTY MAYOR DHANRAJ YADAV

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్​లో లాక్​డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న 250 మంది నిరుపేదలకు స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్ నిత్యావసర సరుకులు అందజేశారు.

daily commodities distribution
నిత్యావసర సరుకులు అందజేసిన డిప్యూటీ మేయర్
author img

By

Published : May 4, 2020, 7:40 PM IST

హైదరాబాద్​ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్, ప్రశాంతి గోల్డెన్ హిల్స్​లో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 250 మంది కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మొత్తం నెల రోజులకు సరిపోయే 15 రకాల వస్తువులతో కూడిన కిట్​ను అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ మేయర్ ధన్​రాజ్ యాదవ్ పేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద పిలుపు మేరకే నిజాంపేట పరిధిలో నిత్యం భోజనంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

హైదరాబాద్​ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్, ప్రశాంతి గోల్డెన్ హిల్స్​లో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 250 మంది కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మొత్తం నెల రోజులకు సరిపోయే 15 రకాల వస్తువులతో కూడిన కిట్​ను అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ మేయర్ ధన్​రాజ్ యాదవ్ పేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద పిలుపు మేరకే నిజాంపేట పరిధిలో నిత్యం భోజనంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​లో ఒక్క రోజులోనే 20 కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.