ETV Bharat / state

'లాక్​డౌన్​లో 70 శాతం సైబర్​ మోసాలు పెరిగాయి' - cyber dig sumathi latest news

లాక్​డౌన్ పుణ్యమా ఇంటి వద్దే పని చేసుకునే వారి సంఖ్య పెరిగింది. నెట్ వినియోగదారుల సంఖ్య రెట్టింపైంది. ఇదే సైబర్ నేరస్థులకు అవకాశంగా మారింది. అమాయకులైన మహిళలు, యువతకు రకరకాల ఆఫర్లు, బహుమతుల పేరుతో గాలం వేసి లక్షల్లో ముంచేస్తున్నారు. లాక్​డౌన్ కాలంలో సైబర్ నేరాలు 70 శాతం పెరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

cyber-dig-sumathi-interview-about-crimes
'లాక్​డౌన్​లో 70 శాతం సైబర్​ మోసాలు పెరిగాయి'
author img

By

Published : Aug 9, 2020, 8:20 AM IST

మహిళలు, చిన్నారుల భద్రతకు పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యం ఇస్తోందని మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి పేర్కొన్నారు. సైబర్​ నేరాల పట్ల మహిళలు, యువతకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. లాక్​డౌన్ కాలంలో దాదాపు 70 శాతం సైబర్​ మోసాలు పెరిగినట్లు వెల్లడించారు. సైబర్​ నేరాల పట్ల మహిళలు, యువత అప్రమత్తంగా ఉండాలంటున్న డీఐజీ సుమతితో ఈటీవీ భారత్ ముఖాముఖి...

'లాక్​డౌన్​లో 70 శాతం సైబర్​ మోసాలు పెరిగాయి'

ఇదీ చూడండి: విమానాశ్రయం వస్తుందంటా... పన్నెండెళ్ల ఆశ తీరేనంటా...!

మహిళలు, చిన్నారుల భద్రతకు పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యం ఇస్తోందని మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి పేర్కొన్నారు. సైబర్​ నేరాల పట్ల మహిళలు, యువతకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. లాక్​డౌన్ కాలంలో దాదాపు 70 శాతం సైబర్​ మోసాలు పెరిగినట్లు వెల్లడించారు. సైబర్​ నేరాల పట్ల మహిళలు, యువత అప్రమత్తంగా ఉండాలంటున్న డీఐజీ సుమతితో ఈటీవీ భారత్ ముఖాముఖి...

'లాక్​డౌన్​లో 70 శాతం సైబర్​ మోసాలు పెరిగాయి'

ఇదీ చూడండి: విమానాశ్రయం వస్తుందంటా... పన్నెండెళ్ల ఆశ తీరేనంటా...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.