రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి జీవో నెంబర్ 3ని 2000 సంవత్సరంలో తీసుకొచ్చింది. అయితే ఈ జీవోను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు అమలు జరగకుండా స్టే ఆర్డర్ పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్