ETV Bharat / state

సంగం డెయిరీ కేసు విచారణలో కరోనా కలకలం

author img

By

Published : Apr 23, 2021, 9:21 PM IST

ఏపీ సంగం డెయిరీ కేసులో మూడో నిందితుడు గుర్నాథానికి కొవిడ్‌ పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఉదయం నుంచి పలువురు అధికారులు అతనితో ఉన్నారు. గుర్నాథంకు పాజిటివ్ రావడంతో ఆయా అధికారుల్లో ఆందోళన నెలకొంది.

Sangam dairy case corona stirr
Sangam dairy case corona stirr

ఏపీ సంగం డెయిరీ కేసు విచారణలో కరోనా కలకలం రేపింది. కేసులో మూడో నిందితుడు గుర్నాథానికి కొవిడ్‌ పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఉదయం నుంచి పలువురు అధికారులు గుర్నాథంతో ఉన్నారు. నిందితుడికి పాజిటివ్ రావడంతో ఆయా అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఆయన్ను కోర్టులో హాజరుపరచకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు.

ఏపీ సంగం డెయిరీ కేసు విచారణలో కరోనా కలకలం రేపింది. కేసులో మూడో నిందితుడు గుర్నాథానికి కొవిడ్‌ పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఉదయం నుంచి పలువురు అధికారులు గుర్నాథంతో ఉన్నారు. నిందితుడికి పాజిటివ్ రావడంతో ఆయా అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఆయన్ను కోర్టులో హాజరుపరచకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: మద్యంమత్తులో తనను తాను గాయపర్చుకుని మందుబాబు హల్‌చల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.