ETV Bharat / state

జీహెచ్​ఎంసీ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా - Hyderabad latest news

జీహెచ్​ఎంసీ కార్యాలయం ఎదుట గుత్తేదారులు ధర్నాకు దిగారు. బకాయిల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళన చేపట్టారు.

జీహెచ్​ఎంసీ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా
జీహెచ్​ఎంసీ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా
author img

By

Published : Mar 1, 2021, 3:35 PM IST

జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట గ్రేటర్​లోని కాంట్రాక్టర్ల ధర్నా నిర్వహించారు. గుత్తేదారులకు జీహెచ్​ఎంసీ ఇప్పటివరకూ ఇవ్వాల్సిన రూ.550 కోట్ల బిల్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

గతేడాది అక్టోబర్​ 10 వరకు చెల్లించిన తర్వాత ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఆర్​ఎంపీ, ఎస్సార్డీపీ వంటి పెద్ద ప్రాజెక్టులకు బిల్లులు చెల్లిస్తున్న జీహెచ్​ఎంసీ... చిన్న కాంట్రాక్టర్లకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మొత్తం 2వేల మంది చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారని.. దీంతో వీరంతా రోడ్లపైకి వచ్చే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట గ్రేటర్​లోని కాంట్రాక్టర్ల ధర్నా నిర్వహించారు. గుత్తేదారులకు జీహెచ్​ఎంసీ ఇప్పటివరకూ ఇవ్వాల్సిన రూ.550 కోట్ల బిల్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

గతేడాది అక్టోబర్​ 10 వరకు చెల్లించిన తర్వాత ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఆర్​ఎంపీ, ఎస్సార్డీపీ వంటి పెద్ద ప్రాజెక్టులకు బిల్లులు చెల్లిస్తున్న జీహెచ్​ఎంసీ... చిన్న కాంట్రాక్టర్లకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మొత్తం 2వేల మంది చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారని.. దీంతో వీరంతా రోడ్లపైకి వచ్చే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.