ETV Bharat / state

పోతిరెడ్డిపాడుతో జరిగే నష్టం ఎంత..?.. కాంగ్రెస్ కమిటీ చర్చ - Congress leaders meeting on Potireddipadu

గాంధీభవన్​లో పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​, కమిటీ ఛైర్మన్​ నాగం, పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Congress leaders meeting on Potireddipadu expansion at gandhi bhavan
గాంధీభవన్​లో కాంగ్రెస్​ నేతల సమావేశం
author img

By

Published : Jun 15, 2020, 2:10 PM IST

హైదరాబాద్‌ గాంధీభవన్‌లో పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశమైంది. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​ కుమార్ ​రెడ్డి, కమిటీ ఛైర్మన్ నాగం జనార్దన్​ రెడ్డి, పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రాజెక్టు విస్తరణ జరిగితే తెలంగాణ రాష్ట్రానికి ఏ మేరకు నష్టం జరుగుతుంది.. ఏయే ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుంది.. ఇప్పటి వరకు ఎంత సామర్థ్యం కలిగిన కాలువలు ఉన్నాయి.. విస్తరణ అనంతరం ఎంత సామర్థ్యానికి పెరిగే అవకాశాలున్నాయన్న పలు అంశాలపై చర్చ నేతలు చర్చించారు.

హైదరాబాద్‌ గాంధీభవన్‌లో పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశమైంది. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​ కుమార్ ​రెడ్డి, కమిటీ ఛైర్మన్ నాగం జనార్దన్​ రెడ్డి, పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రాజెక్టు విస్తరణ జరిగితే తెలంగాణ రాష్ట్రానికి ఏ మేరకు నష్టం జరుగుతుంది.. ఏయే ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుంది.. ఇప్పటి వరకు ఎంత సామర్థ్యం కలిగిన కాలువలు ఉన్నాయి.. విస్తరణ అనంతరం ఎంత సామర్థ్యానికి పెరిగే అవకాశాలున్నాయన్న పలు అంశాలపై చర్చ నేతలు చర్చించారు.

ఇదీచూడండి: కేసీఆర్ వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారు: బండి సంజయ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.