హైదరాబాద్ గాంధీభవన్లో పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశమైంది. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కమిటీ ఛైర్మన్ నాగం జనార్దన్ రెడ్డి, పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రాజెక్టు విస్తరణ జరిగితే తెలంగాణ రాష్ట్రానికి ఏ మేరకు నష్టం జరుగుతుంది.. ఏయే ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుంది.. ఇప్పటి వరకు ఎంత సామర్థ్యం కలిగిన కాలువలు ఉన్నాయి.. విస్తరణ అనంతరం ఎంత సామర్థ్యానికి పెరిగే అవకాశాలున్నాయన్న పలు అంశాలపై చర్చ నేతలు చర్చించారు.
ఇదీచూడండి: కేసీఆర్ వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారు: బండి సంజయ్