ETV Bharat / state

హజ్​యాత్రకు 10వేల 613 దరఖాస్తులు - Completion of applications for Hajj Yatra 2020

రాష్ట్రంలో 2020 హజ్‌ యాత్రకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారంతో ముగిసింది. హజ్‌యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా 10వేల 613 దరఖాస్తులు అందాయని రాష్ట్ర హజ్‌ కమిటీ ఛైర్మన్‌ మహ్మద్ మసీవుల్లాఖాన్‌ తెలిపారు.

Completion of applications for Hajj Yatra 2020
హజ్​యాత్రకు 10వేల 613 దరఖాస్తులు
author img

By

Published : Dec 24, 2019, 5:13 PM IST

తెలంగాణ రాష్ట్రంలో 2020 సంవత్సరంకు గాను హజ్ యాత్రకు వెళ్ళేందుకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా హజ్ యాత్ర కొరకు 10,613 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ నుంచి 6421 మంది దరఖాస్తు చేసుకోగా..రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అత్యల్పంగా రెండు దరాఖాస్తులు మాత్రమే వచ్చాయని హజ్ కమిటీ ఛైర్మన్ మహ్మద్ మాసీవుల్లా ఖాన్ తెలిపారు.
ఇందులో 70 ఏళ్ళు పైబడిన వారు 462 మంది మినహా మిగిలిన 10,143 మందికి జనవరి 4న లాటరీ పద్ధతి ద్వారా తుది ఎంపిక చేస్తామని ఛైర్మన్ వెల్లడించారు. యాత్రకు సంబంధించిన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని..మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. హజ్ యాత్రకు వెళ్ళే తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.

హజ్​యాత్రకు 10వేల 613 దరఖాస్తులు

ఇదీ చూడండి : సీడీఎస్​, ఎన్​పీఆర్​కు కేంద్ర కేబినెట్​ పచ్చజెండా

తెలంగాణ రాష్ట్రంలో 2020 సంవత్సరంకు గాను హజ్ యాత్రకు వెళ్ళేందుకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా హజ్ యాత్ర కొరకు 10,613 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ నుంచి 6421 మంది దరఖాస్తు చేసుకోగా..రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అత్యల్పంగా రెండు దరాఖాస్తులు మాత్రమే వచ్చాయని హజ్ కమిటీ ఛైర్మన్ మహ్మద్ మాసీవుల్లా ఖాన్ తెలిపారు.
ఇందులో 70 ఏళ్ళు పైబడిన వారు 462 మంది మినహా మిగిలిన 10,143 మందికి జనవరి 4న లాటరీ పద్ధతి ద్వారా తుది ఎంపిక చేస్తామని ఛైర్మన్ వెల్లడించారు. యాత్రకు సంబంధించిన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని..మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. హజ్ యాత్రకు వెళ్ళే తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.

హజ్​యాత్రకు 10వేల 613 దరఖాస్తులు

ఇదీ చూడండి : సీడీఎస్​, ఎన్​పీఆర్​కు కేంద్ర కేబినెట్​ పచ్చజెండా

TG_HYD_40_24_HAZZ_YATRA_AB_3182400 రిపోర్టర్ నాగార్జున ( ) తెలంగాణ రాష్ట్రంలో 2020 సంవత్సరం కు గాను హజ్ యాత్రకు వెళ్ళేందుకు దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా హజ్ యాత్ర కొరకు 10613 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ నుంచి 6421 మంది దరఖాస్తు చేసుకోగా..రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అత్యల్పంగా రెండు దరాఖాస్తులు మాత్రమే వచ్చాయని హజ్ కమిటీ చైర్మెన్ మహ్మద్ మాసివుల్లా ఖాన్ తెలిపారు. ఇందులో 70 ఏళ్ళే పై బడిన వారు 462 మంది మినహా మిగిలిన 10143 లో మందికి జనవరి 4 లాటరీ పద్దతి ద్వారా 9వేల మందిని హజ్ యాత్రకు తుది ఎంపిక చేస్తామని చైర్మెన్ తెలిపారు. యాత్రకు సంబంధించిన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని..మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. హజ్ యాత్రకు వెళ్ళే తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. బైట్ :మహ్మద్ మాసివుల్లా ఖాన్, తెలంగాణ హజ్ కమిటీ చైర్మెన్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.