ETV Bharat / state

'విద్యావంతులకు ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యం' - గ్రేటర్ ఎన్నికలు

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో విద్యావంతులను గెలిపించాలంటూ చింతల్​ 128 డివిజన్​ భాజపా అభ్యర్థి పత్తి శ్రుతి విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.

CHintal BJP candidates sruthi election compaign ghmc
'విద్యావంతులకు ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యం'
author img

By

Published : Nov 22, 2020, 7:44 PM IST

చింతల్​ డివిజన్​లో సమస్యల పరిష్కారానికి భాజపాను గెలిపించాలని అభ్యర్థి పత్తి శ్రుతి ఓటర్లను కోరారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు గ్రేటర్​ ఎన్నికల్లో విద్యావంతులకు అవకాశం ఇవ్వాలని అన్నారు.

'విద్యావంతులకు ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యం'

డివిజన్​ పరిధిలో కొంతమంది ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు దండుకుంటున్నారని ఆమె ఆరోపించారు. భాజపాను గెలిపిస్తే అనేక కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను తీరుస్తానని శ్రుతి హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:గ్రేటర్ ఎన్నికల్లో 52 స్థానాల్లో పోటీ చేస్తున్నాం: ఒవైసీ

చింతల్​ డివిజన్​లో సమస్యల పరిష్కారానికి భాజపాను గెలిపించాలని అభ్యర్థి పత్తి శ్రుతి ఓటర్లను కోరారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు గ్రేటర్​ ఎన్నికల్లో విద్యావంతులకు అవకాశం ఇవ్వాలని అన్నారు.

'విద్యావంతులకు ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యం'

డివిజన్​ పరిధిలో కొంతమంది ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు దండుకుంటున్నారని ఆమె ఆరోపించారు. భాజపాను గెలిపిస్తే అనేక కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను తీరుస్తానని శ్రుతి హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:గ్రేటర్ ఎన్నికల్లో 52 స్థానాల్లో పోటీ చేస్తున్నాం: ఒవైసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.