ETV Bharat / state

'వారు తీసుకున్న గోతిలో వారే పడ్డారు'

author img

By

Published : Dec 6, 2019, 12:38 PM IST

Updated : Dec 6, 2019, 2:17 PM IST

నిందితులు దాడికి యత్నించడం వల్లే పోలీసులు కాల్పులు జరపారని ఎంపీ రంజిత్​రెడ్డి అన్నారు. ఎన్​కౌంటర్​తో దిశ ఆత్మ శాంతిస్తుందని భావించారు.

chevella mp ranjith reddy says that telangana police did encounter of disha's culprits for Self defense
చేవెళ్ల ఎంపీ రేవంత్​రెడ్డి

చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి

ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరపారని చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి అన్నారు. ఒక లా మేకర్​గా ఎన్​కౌంటర్​ను సమర్థించనని స్పష్టం చేశారు.

సీన్​ రిపీట్​ చేస్తున్నప్పుడు నిందితులు పోలీసులను బెదిరించి పారిపోయే ప్రయత్నం చేయడంతోనే పోలీసులు కాల్పులు జరిపారని వెల్లడించారు. వారు తీసుకున్న గోతిలో వారే పడ్డారన్నారు.

ఎన్​కౌంటరే ప్రతి ఘటనకు తీర్పు అనుకోనని ఎంపీ స్పష్టం చేశారు. ఈ ఎన్​కౌంటర్​ను నిర్భయ తల్లి స్వాగతించారని వెల్లడించారు. ఈ ఘటనతో దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు.

చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి

ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరపారని చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి అన్నారు. ఒక లా మేకర్​గా ఎన్​కౌంటర్​ను సమర్థించనని స్పష్టం చేశారు.

సీన్​ రిపీట్​ చేస్తున్నప్పుడు నిందితులు పోలీసులను బెదిరించి పారిపోయే ప్రయత్నం చేయడంతోనే పోలీసులు కాల్పులు జరిపారని వెల్లడించారు. వారు తీసుకున్న గోతిలో వారే పడ్డారన్నారు.

ఎన్​కౌంటరే ప్రతి ఘటనకు తీర్పు అనుకోనని ఎంపీ స్పష్టం చేశారు. ఈ ఎన్​కౌంటర్​ను నిర్భయ తల్లి స్వాగతించారని వెల్లడించారు. ఈ ఘటనతో దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు.

Last Updated : Dec 6, 2019, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.