ETV Bharat / state

'నాకేం ఫ్రస్టేషన్​ లేదు.. మంత్రులకే నిద్ర లేకుండా చేస్తా' - నాకేం ఫ్రస్టేషన్ లేదు

CHANDRABABU FIRES ON AP MINISTERS: వైసీపీ మంత్రులపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరిపాలన చేతకాని సీఎంతో మంత్రులకు ఫ్రస్టేషన్ వస్తోందని వ్యాఖ్యానించారు. తనకేం ఫ్రస్టేషన్ లేదని.. మంత్రులకే నిద్ర లేకుండా చేస్తానని హెచ్చరించారు.

CHANDRABABU FIRES ON MINISTERS
తెదేపా అధినేత చంద్రబాబు
author img

By

Published : Nov 19, 2022, 10:51 PM IST

CHANDRABABU FIRES ON AP MINISTERS: పరిపాలన చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రితో మంత్రులకు ఫ్రస్టేషన్ వస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. తనకేమి ఫ్రస్టేషన్ లేదన్న ఆయన.. మంత్రులకే నిద్రలేకుండా చేస్తానని హెచ్చరించారు. ఏపీలో ఎక్కడా రూ.2వేల నోట్లు కనపడట్లేదని అవన్నీఏపీలోని తాడేపల్లి ప్యాలెస్​లో​ దాచిపెట్టడం, దిల్లీ తరలించటం జరుగుతోందని ఆరోపించారు. అధికారుల్ని కోర్టు బోన్లలో నిలపెడుతున్న ప్రభుత్వానికి సిగ్గుందా అని ప్రశ్నించారు. హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు మంత్రులు సమాధానం చెప్తారా అని నిలదీశారు.

CHANDRABABU FIRES ON AP MINISTERS: పరిపాలన చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రితో మంత్రులకు ఫ్రస్టేషన్ వస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. తనకేమి ఫ్రస్టేషన్ లేదన్న ఆయన.. మంత్రులకే నిద్రలేకుండా చేస్తానని హెచ్చరించారు. ఏపీలో ఎక్కడా రూ.2వేల నోట్లు కనపడట్లేదని అవన్నీఏపీలోని తాడేపల్లి ప్యాలెస్​లో​ దాచిపెట్టడం, దిల్లీ తరలించటం జరుగుతోందని ఆరోపించారు. అధికారుల్ని కోర్టు బోన్లలో నిలపెడుతున్న ప్రభుత్వానికి సిగ్గుందా అని ప్రశ్నించారు. హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు మంత్రులు సమాధానం చెప్తారా అని నిలదీశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.