ETV Bharat / state

నోముల నర్సింహయ్య మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం

author img

By

Published : Dec 1, 2020, 10:54 PM IST

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నోముల నర్సింహయ్య మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం
నోముల నర్సింహయ్య మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. శాసన సభ్యునిగా ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. నోముల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. శాసన సభ్యునిగా ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. నోముల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఇవీ చదవండి..

యుద్ధ నౌక నుంచి బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.