ETV Bharat / state

బైక్ ​మీదొచ్చాడు... లాక్కెళ్లిపోయాడు

ఎవరూ లేని చిన్న సంధులో నడుచుకుంటూ వస్తున్న ఓ మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిపోయాడో దుండగుడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : May 9, 2019, 5:40 AM IST

బైక్ ​మీదొచ్చాడు... లాక్కెళ్లిపోయాడు

హైదరాబాద్​లోని బాల్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధి వినాయక నగర్​లో గొలుసు చోరీ జరిగింది. రేషన్ బియ్యం తెచ్చుకునేందుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా... గుర్తుతెలియని వ్యక్తి లక్ష్మీ మెడలోంచి మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి లక్ష్మీ మెడలోంచి గొలుసు లాక్కెళ్తున్న దృశ్యాలు సీసీకెమెరాల్లో నిక్షిప్తమైనట్లు ఎస్​ఐ రవి తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని హామీ ఇచ్చారు.

బైక్ ​మీదొచ్చాడు... లాక్కెళ్లిపోయాడు

ఇవీ చదవండి: 'ఉష్టోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది'

హైదరాబాద్​లోని బాల్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధి వినాయక నగర్​లో గొలుసు చోరీ జరిగింది. రేషన్ బియ్యం తెచ్చుకునేందుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా... గుర్తుతెలియని వ్యక్తి లక్ష్మీ మెడలోంచి మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి లక్ష్మీ మెడలోంచి గొలుసు లాక్కెళ్తున్న దృశ్యాలు సీసీకెమెరాల్లో నిక్షిప్తమైనట్లు ఎస్​ఐ రవి తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని హామీ ఇచ్చారు.

బైక్ ​మీదొచ్చాడు... లాక్కెళ్లిపోయాడు

ఇవీ చదవండి: 'ఉష్టోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది'

[08/05, 8:34 pm] N Raghu: Hyd-TG-68-08-chain-snachig-cc-putage-AV-c28 బాల్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక వినాయక నగర్ లో, నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న మహిళ మెడలో నుంచి, గొలుసు చోరీ చేసిన సంఘటన బాల నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ,,బాల నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక నగర్ లో నివాసం ఉండే లక్ష్మి అనే 45 ఏళ్ల మహిళ రేషన్ షాప్ కు వెళ్లి ఇంటికి వెళుతున్న తరుణంలో గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి మహిళ మెడలో నుంచి సుమారు మూడున్నర తులాల విలువ మంగళసూత్రం లాక్కొని వెళ్లిపోయారు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు వినాయక నగర్ లో జరిగిన సంఘటనపై పోలీసులు కెమెరాలను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కుని వెళ్లినట్లు సీసీ కెమెరాలు గుర్తించినట్లు అడ్మిన్ ఎస్ ఐ రవి తెలిపారు , కేసు నమోదు చేసుకొని , దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు ..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.