ETV Bharat / state

JUSTICE NV RAMANA: సీజేఐను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

సీజీఐ జస్టిస్ ఎన్వీ రమణను రాజ్‌ భవన్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీజేఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్​కు వచ్చిన జస్టిస్ రమణకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

author img

By

Published : Jun 16, 2021, 4:57 PM IST

Updated : Jun 16, 2021, 5:03 PM IST

kishan reddy met justice nv ramana
సీజేఐను కలిసిన కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

హైదరాబాద్​ పర్యటనలో ఉన్న భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణను ఇవాళపలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కలిశారు. రాజ్​భవన్​లో జస్టిస్​ రమణను కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్​ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జస్టిస్​కు పుష్పగుచ్ఛం అందజేశారు.

సీజేఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన జస్టిస్​ రమణకు కేంద్రమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుబిడ్డ అత్యున్నత పదవిని అలంకరించడం అభినందనీయమని కిషన్‌రెడ్డి కొనియాడారు.

హైదరాబాద్​ పర్యటనలో ఉన్న భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణను ఇవాళపలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కలిశారు. రాజ్​భవన్​లో జస్టిస్​ రమణను కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్​ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జస్టిస్​కు పుష్పగుచ్ఛం అందజేశారు.

సీజేఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన జస్టిస్​ రమణకు కేంద్రమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుబిడ్డ అత్యున్నత పదవిని అలంకరించడం అభినందనీయమని కిషన్‌రెడ్డి కొనియాడారు.

ఇదీ చదవండి: E Challans:ఆ వాహనంపై సెంచరీకి చేరువలో ఈ-చలాన్లు

Last Updated : Jun 16, 2021, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.