ETV Bharat / state

'విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న వారిపై కేసులు' - chandrababu latest news

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చంద్రబాబు వాహనశ్రేణిపై చెప్పులు, టమాటాలు, గుడ్లు విసిరిన వారిపై చర్యలు తీసుకున్నారు. పెట్రోల్‌తో ఆత్మహత్యకు యత్నించిన జెట్టి రామారావు, వైకాపా మహిళా నాయకురాలు ఎన్.కృపాజ్యోతిపై 46, 47, 48 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు... వారిని అదుపులోకి తీసుకున్నారు.

Case File
Case File
author img

By

Published : Feb 29, 2020, 5:59 PM IST

'విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న వారిపై కేసులు'

'విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న వారిపై కేసులు'

ఇదీ చూడండి : ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.