ETV Bharat / state

సేవభారతి, ట్రేడా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

author img

By

Published : May 23, 2021, 3:30 PM IST

సేవా భారతి, ట్రెడా ఆధ్వర్యంలో ఖాజాగూడ గ్రీన్​కేస్ అఫ్ గ్రీన్ గ్రేస్ అపార్ట్​మెంట్​లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణ ఎదుల పాల్గొని ప్రారంభిచారు.

Telangana news
సేవాభారతి, ట్రేడా

రాష్ట్రవ్యాప్తంగా బ్లడ్​ బ్యాంకుల్లో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని ఎస్సీఎస్సీ సెక్రెటరీ కృష్ణ ఎదుల అన్నారు. హైదరాబాద్​లోని పలు గ్రేటెడ్​ కమ్యునిటీల్లో సేవా భారతి, ట్రెడా సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఖాజాగూడలోని గ్రీన్​కేస్​ ఆఫ్​ గ్రీన్​గ్రేస్​ అపార్ట్​మెంట్​లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్యఅథితిగా హాజరై ప్రారంభించారు. కొవిడ్​ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో రక్తం అవసరం ఎంతైన ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ట్రెడా,సేవా భారతి సభ్యులు, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా బ్లడ్​ బ్యాంకుల్లో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని ఎస్సీఎస్సీ సెక్రెటరీ కృష్ణ ఎదుల అన్నారు. హైదరాబాద్​లోని పలు గ్రేటెడ్​ కమ్యునిటీల్లో సేవా భారతి, ట్రెడా సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఖాజాగూడలోని గ్రీన్​కేస్​ ఆఫ్​ గ్రీన్​గ్రేస్​ అపార్ట్​మెంట్​లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్యఅథితిగా హాజరై ప్రారంభించారు. కొవిడ్​ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో రక్తం అవసరం ఎంతైన ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ట్రెడా,సేవా భారతి సభ్యులు, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కొవిడ్ ఆస్పత్రిని ప్రారంభించిన ఎంపీ రేవంత్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.