ఎంఐఎం కార్పొరేటర్ ఎన్నికల్లో మాత్రమే కనిపిస్తారని విజయనగర్కాలనీ భాజపా అభ్యర్థి అశ్విని విమర్శించారు. గ్రేటర్ ప్రజలు ఓటు వేసేముందు ఆలోచించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. డివిజన్ పరిధిలోని అసిఫ్నగర్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన ఆమె భాజపాకు ఓటు వేస్తే అభివృద్ధి చూపిస్తామని అశ్విని చెబుతున్నారు.
'భాజపాను గెలిపిస్తే అభివృద్ధి పథం' - భాజపా అభ్యర్థి ప్రచారం
గ్రేటర్ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే కాలనీలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని విజయనగర్ కాలనీ అభ్యర్థి అశ్విని అన్నారు. డివిజన్ పరిధిలోని అసిఫ్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
!['భాజపాను గెలిపిస్తే అభివృద్ధి పథం' bjp-candidate-election-compaign-asifnagar-vijayanagar-colony-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9613440-1048-9613440-1605945791416.jpg?imwidth=3840)
'భాజపాను గెలిపిస్తే అభివృద్ధి పథం'
ఎంఐఎం కార్పొరేటర్ ఎన్నికల్లో మాత్రమే కనిపిస్తారని విజయనగర్కాలనీ భాజపా అభ్యర్థి అశ్విని విమర్శించారు. గ్రేటర్ ప్రజలు ఓటు వేసేముందు ఆలోచించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. డివిజన్ పరిధిలోని అసిఫ్నగర్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన ఆమె భాజపాకు ఓటు వేస్తే అభివృద్ధి చూపిస్తామని అశ్విని చెబుతున్నారు.
'భాజపాను గెలిపిస్తే అభివృద్ధి పథం'
ఇదీ చూడండి:వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సర్వం సి
ద్ధం
'భాజపాను గెలిపిస్తే అభివృద్ధి పథం'