ETV Bharat / state

'న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం' - గురుకులాల ప్రిన్సిపల్ నోటిఫికేషన్​

రాష్ట్రంలో విడుదల చేసిన గురుకులాల ప్రిన్సిపల్ నోటిఫికేషన్​లో చిన్న చిన్న తప్పుల వల్ల సుమారు 35 మంది మహిళా అభ్యర్థులు నష్టపోయామని బాధితులు బండి సంజయ్‌కి వివరించారు. అభ్యర్థులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి తమ సమస్యను విన్నవించారు.

bandi sanjay said We will put pressure on the telangana government to bring justice
'న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం'
author img

By

Published : Mar 4, 2021, 3:08 AM IST

టీఎస్​పీఎస్సీ గురుకులాల ప్రిన్సిపల్ అభ్యర్థులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ని కలిశారు. నోటిఫికేషన్​లో ఉన్న చిన్న చిన్న లోపాలతో దాదాపు 35 మంది మహిళా అభ్యర్థులు నష్టపోతున్నామని వారు సంజయ్​కి వివరించారు.

ఈ మేరకు వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. ఎన్ని సార్లు టీఎస్​పీఎస్సీకి విన్నవించినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు వేడుకున్నారు.

టీఎస్​పీఎస్సీ గురుకులాల ప్రిన్సిపల్ అభ్యర్థులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ని కలిశారు. నోటిఫికేషన్​లో ఉన్న చిన్న చిన్న లోపాలతో దాదాపు 35 మంది మహిళా అభ్యర్థులు నష్టపోతున్నామని వారు సంజయ్​కి వివరించారు.

ఈ మేరకు వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. ఎన్ని సార్లు టీఎస్​పీఎస్సీకి విన్నవించినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు వేడుకున్నారు.

ఇదీ చూడండి : 14వ సారి యాదాద్రిని సందర్శించనున్న కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.