ETV Bharat / state

'రాష్ట్రం పోరాడి సాధించుకున్నది, అడిగి తెచ్చుకున్నది కాదు'

హైదరాబాద్ లోయర్ ట్యాంక్​బండ్​లోని పింగళి వెంకట రామిరెడ్డి హాలులో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

author img

By

Published : Sep 15, 2019, 6:22 PM IST

'రాష్ట్రం పోరాడి సాధించుకున్నది, అడిగి తెచ్చుకుంది కాదు'

తెలంగాణ రాష్ట్రం పోరాడి సాధించుకున్నదని, అడిగి తెచ్చుకుంది కాదని హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్​బండ్​లోని పింగళి వెంకట రామిరెడ్డి హాలులో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ ఉద్యమానికి గుర్తింపు రాలేదని రాజకీయాలకు అతీతంగా జరిగిన పోరాటమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి స్కిల్ డెవలప్​మెంట్ అవసరమని ఆయన అన్నారు. ప్రతి పొలానికి గోదావరి జలాలు అందాలని తెలిపారు. ఆత్మహత్యలు లేని తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

'రాష్ట్రం పోరాడి సాధించుకున్నది, అడిగి తెచ్చుకున్నది కాదు'

ఇదీ చూడండి :విషజ్వరాలు ఉన్నాయనేది వాస్తవం: మంత్రి ఈటల

తెలంగాణ రాష్ట్రం పోరాడి సాధించుకున్నదని, అడిగి తెచ్చుకుంది కాదని హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్​బండ్​లోని పింగళి వెంకట రామిరెడ్డి హాలులో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ ఉద్యమానికి గుర్తింపు రాలేదని రాజకీయాలకు అతీతంగా జరిగిన పోరాటమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి స్కిల్ డెవలప్​మెంట్ అవసరమని ఆయన అన్నారు. ప్రతి పొలానికి గోదావరి జలాలు అందాలని తెలిపారు. ఆత్మహత్యలు లేని తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

'రాష్ట్రం పోరాడి సాధించుకున్నది, అడిగి తెచ్చుకున్నది కాదు'

ఇదీ చూడండి :విషజ్వరాలు ఉన్నాయనేది వాస్తవం: మంత్రి ఈటల

Intro:Tg_nlg_187_aler_nirasana_av_TS10134Body:Tg_nlg_187_aler_nirasana_av_TS10134Conclusion:Tg_nlg_187_aler_nirasana_av_TS10134


Yadagiri bhongiri..

*యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు లోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై గల బహు పేట స్టేజి వద్ద యాక్సిడెంట్ నిన్న రాత్రి జరిగిన సంఘటన తెలిసిందే... ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న టూవీలర్ ను అతివేగంగా ఢీ కొట్టిన కారు. టూవీలర్ పై ప్రయాణిస్తున్న భార్యా,భర్త మరియు వారి కూతురు..ఇట్టి ప్రమాదంలో భార్యభర్తలు చనిపోగా వారి కూతురు తీవ్ర గాయాలతో హైదరాబాద్ లోని ప్రయివేటుఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.*
*ఇట్టి ఘటనకు నిరసనగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని అలాగే నిందితులకు కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆలేరు రైల్వే గేటు వద్ద గల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తున్న బాధితుల కుటుంబ సభ్యులు బంధువులు మరియు కాలనీ వాసులు.. యాదాద్రి:

ఆలేరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాములు. విజయ కుటుంబానికి న్యాయం చేసి ప్రమాదానికి కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు రాస్తారోకో 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.