ETV Bharat / state

బాల బాబా జన్మదిన వేడుకల్లో పేదలకు దుప్పట్ల పంపిణీ - Bala_Sai_Baba_Birthday celebrations

హైదరాబాద్ దోమలగూడ​లో బాలసాయిబాబా 60వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్​ రెడ్డి హాజరై పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు.

Bala_Sai_Baba_Birthday celebrations at domalguda hyderabad
బాల బాబ జన్మదిన వేడుకల్లో పేదలకు దుప్పట్ల పంపిణీ
author img

By

Published : Jan 20, 2020, 10:20 AM IST

బాలసాయిబాబా 60వ పుట్టినరోజు ఉత్సవాలను హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించారు. దోమలగూడలోని బాలసాయి బాబా ఆశ్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారు కార్తిక్ రెడ్డి కలిసి నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

ట్రస్ట్​లో కార్యక్రమాలు బాబా చెప్పినట్లే 'మానవ సేవే మాధవ సేవ' అనే భావనతో కొనసాగిస్తున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ రామారావు తెలిపారు. సేవ ద్వారా దేవున్ని సంతృప్తి పరచగలమంటూ బాబా మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు.

అందరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయకపోయినా.. సేవ చేసే మనసు అందరికీ అలవాటుగా మారాలని రామారావు అన్నారు.

బాల బాబ జన్మదిన వేడుకల్లో పేదలకు దుప్పట్ల పంపిణీ

ఇదీ చదవండి: నిర్భయ దోషి పిటిషన్​పై నేడు 'సుప్రీం' విచారణ

బాలసాయిబాబా 60వ పుట్టినరోజు ఉత్సవాలను హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించారు. దోమలగూడలోని బాలసాయి బాబా ఆశ్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారు కార్తిక్ రెడ్డి కలిసి నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

ట్రస్ట్​లో కార్యక్రమాలు బాబా చెప్పినట్లే 'మానవ సేవే మాధవ సేవ' అనే భావనతో కొనసాగిస్తున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ రామారావు తెలిపారు. సేవ ద్వారా దేవున్ని సంతృప్తి పరచగలమంటూ బాబా మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు.

అందరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయకపోయినా.. సేవ చేసే మనసు అందరికీ అలవాటుగా మారాలని రామారావు అన్నారు.

బాల బాబ జన్మదిన వేడుకల్లో పేదలకు దుప్పట్ల పంపిణీ

ఇదీ చదవండి: నిర్భయ దోషి పిటిషన్​పై నేడు 'సుప్రీం' విచారణ

TG_Hyd_76_19_Bala Sai Baba Birthday_Ab_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) బాలసాయి బాబా 60వ పుట్టిన రోజు ఉత్సవాలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా... దోమలగూడ లోని బాలసాయ బాబా ఆశ్రమంలో నిరుపేదలకు ట్రస్ట్ నిర్వాకులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక రెడ్డి దుపట్లను పంపిణీ చేశారు. ట్రస్ట్ లో కార్యక్రమాలు బాబాగారు చెప్పిన మానవసేవే మాధవ సేవ అనే భావనతో కొనసాగిస్తున్నట్టు బాబా మేనేజింగ్ ట్రస్టీ రామారావు తెలిపారు. సేవ ద్వారా దేవుడి సంతృప్తి పరిచగలమని బాబా అనేవారని... ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరూ చేయకపోవచ్చు కానీ సేవ చేసే మనసు మన అందరిలో అలవాటుగా మారాలన్నారు. అప్పుడు ఆ హృదయం చూసి భగవంతుడు ఆశిషులు అందిస్తారని... బాబా స్థాపించిన సెంట్రల్ ట్రస్ట్ లో గత 30ఏళ్ళు గా సేవకార్యక్రమాలు యధావిధిగా సాగుతున్నాయని తెలిపారు. బైట్: టి. రామారావు, బాల సాయి బాబా మేనేజింగ్ ట్రస్టీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.