ETV Bharat / state

నాలుగో రోజుకు చేరిన ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల సమ్మె - arogya sri hospitals strike since last four days

రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. ఆరోగ్య శ్రీ నెట్​వర్క్​ ఆసుపత్రుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. దీనితో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నాలుగో రోజుకు చేరిన ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల సమ్మె
author img

By

Published : Aug 19, 2019, 10:15 AM IST

ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ఆసుపత్రుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. సేవల నిలుపుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెట్‌వర్క్‌ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ మొదలుకొని... గుండెకు స్టంట్ వరకు నిరుపేదలు అనేక వైద్య సేవలు పొందేవారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు నిలిపివేయడంతో...రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శని, ఆదివారాలు వారాంతం అయినందున ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఇవాళ్టి నుంచి రోగుల సంఖ్య పెరగనుంది. అత్యవసర చికిత్స కోసం చాలామంది వచ్చే వారితో ప్రభుత్వ ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగిపోతోంది. ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని చూపాల్సిన అవసరం ఉందని రోగులు వాపోతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే సేవలు కొనసాగిస్తామని నెట్​​వర్క్​ ఆసుపత్రులు చెబుతున్నాయి.

నాలుగో రోజుకు చేరిన ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల సమ్మె

ఇవీ చూడండి: '"నేను-నా కుటుంబం" పద్ధతిలో కేసీఆర్​ పాలన'

ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ఆసుపత్రుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. సేవల నిలుపుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెట్‌వర్క్‌ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ మొదలుకొని... గుండెకు స్టంట్ వరకు నిరుపేదలు అనేక వైద్య సేవలు పొందేవారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు నిలిపివేయడంతో...రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శని, ఆదివారాలు వారాంతం అయినందున ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఇవాళ్టి నుంచి రోగుల సంఖ్య పెరగనుంది. అత్యవసర చికిత్స కోసం చాలామంది వచ్చే వారితో ప్రభుత్వ ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగిపోతోంది. ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని చూపాల్సిన అవసరం ఉందని రోగులు వాపోతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే సేవలు కొనసాగిస్తామని నెట్​​వర్క్​ ఆసుపత్రులు చెబుతున్నాయి.

నాలుగో రోజుకు చేరిన ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల సమ్మె

ఇవీ చూడండి: '"నేను-నా కుటుంబం" పద్ధతిలో కేసీఆర్​ పాలన'

Intro:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం మూడవ సోమవారం సందర్భంగా దర్శనాలకు భక్తులు పోటెత్తారు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అర్చకులు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆర్జిత సేవలు రద్దు పరిచి శీఘ్ర దర్శనం కల్పించారు ధర్మ గుండంలో స్నానాలు చేసిన భక్తులు తెల్లవారుజాము నుంచి దర్శనాల కోసం క్యూ లైన్లలో బారులు తీరారుBody:వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీConclusion:వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
ఎల్లారెడ్డి, వేములవాడ
9908861508

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.