ETV Bharat / state

కందుకూరు ఘటన.. బాధితులకు జగన్​ పరిహారం ప్రకటన

author img

By

Published : Dec 29, 2022, 3:03 PM IST

AP CM Jagan has announced compensation for the Kandukur victims: ఆంధ్రప్రదేశ్​లో తీవ్ర విషాదం నింపిన కందుకూరు ఘటనలో మృతి చెందిన వారికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50వేలు పరిహారం ప్రకటించారు.

CM Jagan
CM Jagan

AP CM Jagan has announced compensation for the Kandukur victims: ఆంధ్రప్రదేశ్​లో నిన్న చోటుచేసుకున్న కందుకూరు ఘటనపై ఆ రాష్ట్ర సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడిన వారికి 50 వేలు రూపాయలు పరిహారం ప్రకటించారు. ఈ డబ్బులు వారికి తక్షణం అందేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యాధికారులకు సూచించారు. దిల్లీ పర్యటనలో ఉన్న జగన్మోహన్​ రెడ్డి.. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

AP CM Jagan has announced compensation for the Kandukur victims: ఆంధ్రప్రదేశ్​లో నిన్న చోటుచేసుకున్న కందుకూరు ఘటనపై ఆ రాష్ట్ర సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడిన వారికి 50 వేలు రూపాయలు పరిహారం ప్రకటించారు. ఈ డబ్బులు వారికి తక్షణం అందేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యాధికారులకు సూచించారు. దిల్లీ పర్యటనలో ఉన్న జగన్మోహన్​ రెడ్డి.. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

CM Jagan
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.