ETV Bharat / state

ఆందోళనకు దిగిన ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు

యూనియన్ బ్యాంకులో ఆంధ్రాబ్యాంకు విలీనంపై నిర్ణయం తీసుకునేందుకు బోర్డు సమావేశమైనందున ప్రధాన కార్యాలయం ముందు ఉద్యోగ సంఘాలు ధర్నా చేపట్టాయి. ఉద్యోగులకు మద్దుతుగా సహా అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఆల్ ఇండియా ఉద్యోగ, అధికారుల యూనియన్లు కూడా పాల్గొని నిరసన తెలిపారు.

author img

By

Published : Sep 13, 2019, 8:03 PM IST

Updated : Sep 13, 2019, 9:04 PM IST

సమ్మెకు దిగిన ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు

యూనియన్ బ్యాంకులో ఆంధ్రాబ్యాంకు విలీనంపై నిర్ణయం తీసుకునేందుకు ఆంధ్రాబ్యాంకు బోర్డు సమావేశమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విలీన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేశారు. విలీనం పేరుతో బ్యాంకులను మూసేయటమేంటని ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. కేంద్ర ప్రకటించిన విలీనాలకు ఎలాంటి శాస్త్రీయత లేదని వారు అభిప్రాయ పడ్డారు. ఆంధ్రాబ్యాంకుతో తెలుగు ప్రజలకు భావోద్వేగ సంబంధమున్నదని రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. గత త్రైమాసికంలో లాభాలొచ్చినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవటం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవంబర్ రెండో వారం నుంచి సమ్మెకు నోటిసులిచ్చామని, ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

సమ్మెకు దిగిన ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు

ఇదీ చూడండి :సినీతారల నోట 'సేవ్​నల్లమల' మాట​

యూనియన్ బ్యాంకులో ఆంధ్రాబ్యాంకు విలీనంపై నిర్ణయం తీసుకునేందుకు ఆంధ్రాబ్యాంకు బోర్డు సమావేశమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విలీన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేశారు. విలీనం పేరుతో బ్యాంకులను మూసేయటమేంటని ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. కేంద్ర ప్రకటించిన విలీనాలకు ఎలాంటి శాస్త్రీయత లేదని వారు అభిప్రాయ పడ్డారు. ఆంధ్రాబ్యాంకుతో తెలుగు ప్రజలకు భావోద్వేగ సంబంధమున్నదని రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. గత త్రైమాసికంలో లాభాలొచ్చినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవటం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవంబర్ రెండో వారం నుంచి సమ్మెకు నోటిసులిచ్చామని, ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

సమ్మెకు దిగిన ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు

ఇదీ చూడండి :సినీతారల నోట 'సేవ్​నల్లమల' మాట​

Intro:


ఆర్టీసీ ని ఆర్థికంగా పటిష్టపరచడం లో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వీడాలని ఆర్టీసి కార్మిక సంఘాలు అన్ని పలు దఫాలుగా సమ్మె నోటీసులు జారీ చేశాయి... ఈ సమ్మె నోటీసు నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు .....ఈనెల 27వ తేదీ అనంతరం ఆర్టీసీ బస్సులు నడుస్తాయా లేదా అన్న ఆవేదనలో ప్రయాణికులు ఉన్నారు.... ఆర్టీసి సమ్మె విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠత అటు కార్మిక సంఘాలు ప్రయాణికుల మధ్య నెలకొంది....


Body:ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం,, ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సమ్మె నోటీసు ఇచ్చింది ఈ మేరకు హైదరాబాద్ బస్ భవన్ లోని ఆర్టిసి ఎండి కి ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు నోటీసును అందజేశారు ఆర్ టి సి లో నెలకొన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని సంఘం అధ్యక్షుడు వెంకటాచారి ఆరోపించారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులకు 2017 నుండి చేయాల్సిన వేతన సవరణ చేయకుండా ప్రసారం చేయడం పై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆర్టీసీ పట్ల ప్రభుత్వం కావాలని వివక్షత కనబడుతోందని ఆయన మండిపడ్డారు.... ప్రభుత్వం వన్ ప్రజాప్రతినిధులకు లక్షల రూపాయలు ఇవ్వడానికి నిధులు ఉంటాయి కానీ ఆర్టీసీ సంస్థ ఆర్థికంగా ఆదుకోవడానికి నిధులు అనడం ఎంతవరకు సమంజసమని రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ నిలదీశారు.....


బైట్..... వెంకటా చారి..,, కార్మిక సంఘ అధ్యక్షుడు,
. బైట్..... శ్రీనివాస్.,,. బి ఎం ఎస్ రాష్ట్ర నాయకుడు.


Conclusion:ఆర్టీసీ గుర్తింపు సంఘం తో పాటు దాదాపు పది కార్మిక సంఘాలు సమ్మెకు ఈనెల 25 అనంతరం ఏరోజైనా వెళ్లనున్నట్లు ప్రకటించాయి.....
Last Updated : Sep 13, 2019, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.