ETV Bharat / state

"శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..." - all parties conference

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నతీరుపై అఖిలపక్షం మండిపడింది. ఆర్టీసీ డ్రైవర్​ది ఆత్మహత్య కాదని... ప్రభుత్వ హత్యేనని ఆరోపించింది.

ఇది ఆత్మహత్యకాదు... ప్రభుత్వ హత్యే: అఖిల పక్షం
author img

By

Published : Oct 13, 2019, 4:35 PM IST

ఇది ఆత్మహత్యకాదు... ప్రభుత్వ హత్యే: అఖిల పక్షం

ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌ రెడ్డిది ఆత్మహత్యకాదని ప్రభుత్వ హత్యనేనని అఖిలపక్షం ఆరోపించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​, మందకృష్ణ మాదిగ, తెదేపా నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి , మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ వివేక్​ తదితరులు ప్రభుత్వం తీరుపై మండి పడ్డారు. డ్రైవర్‌ శ్రీనివాస్‌ రెడ్డిని ఆత్మహత్య చేసుకునేందుకు పురికొల్పడంతోనే మృతి చెందారని ఆరోపించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని భాజపా లక్ష్మణ్​ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని, కార్మికులు ఎవరూ అధైర్య పడొద్దని తెలిపారు.

ఇది ఆత్మహత్యకాదు... ప్రభుత్వ హత్యే: అఖిల పక్షం

ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌ రెడ్డిది ఆత్మహత్యకాదని ప్రభుత్వ హత్యనేనని అఖిలపక్షం ఆరోపించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​, మందకృష్ణ మాదిగ, తెదేపా నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి , మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ వివేక్​ తదితరులు ప్రభుత్వం తీరుపై మండి పడ్డారు. డ్రైవర్‌ శ్రీనివాస్‌ రెడ్డిని ఆత్మహత్య చేసుకునేందుకు పురికొల్పడంతోనే మృతి చెందారని ఆరోపించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని భాజపా లక్ష్మణ్​ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని, కార్మికులు ఎవరూ అధైర్య పడొద్దని తెలిపారు.

Kathmandu (Nepal), Oct 12 (ANI): Chinese President Xi Jinping arrived at Kathmandu Airport on October 12. He was received by Nepal President Bidhya Devi Bhandari. Xi will hold meetings with Bidhya Devi Bhandari at Sheetal Niwas. President Xi Jinping was on a two-day visit to India. He left for Kathmandu on October 12 from Chennai International Airport.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.