ETV Bharat / state

అమరవీరుల స్థూపానికి నేతల నివాళులు

తెలంగాణ ఐదో పడిలో అడుగిడుతన్న సందర్భంగా సంబురాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్​ గన్​పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు నివాళులర్పించారు.

author img

By

Published : Jun 2, 2019, 10:35 AM IST

ప్రముఖుల నివాళి
గన్​పార్కు వద్ద వివిధ పార్టీ నేతల నివాళి

రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. హైదారాబాద్​ గన్​పార్కు వద్ద అమర వీరుల స్థూపానికి వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు. కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు, లోక్​సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయ ప్రకాశ్​నారాయణ్​, సీపీఐ నేతలు నివాళులర్పించారు. ఎందరో త్యాగధనులు, ఎన్నో ఏళ్ల పోరాట ఫలితమే తెలంగాణ అని నాయకులు కొనియాడారు.

ఇదీ చూడండి : నవ్విన నాపచేనే పండింది: కేసీఆర్

గన్​పార్కు వద్ద వివిధ పార్టీ నేతల నివాళి

రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. హైదారాబాద్​ గన్​పార్కు వద్ద అమర వీరుల స్థూపానికి వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు. కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు, లోక్​సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయ ప్రకాశ్​నారాయణ్​, సీపీఐ నేతలు నివాళులర్పించారు. ఎందరో త్యాగధనులు, ఎన్నో ఏళ్ల పోరాట ఫలితమే తెలంగాణ అని నాయకులు కొనియాడారు.

ఇదీ చూడండి : నవ్విన నాపచేనే పండింది: కేసీఆర్

Intro:సిద్దిపేట జిల్లా దుబ్బాక నగర పంచాయతీలో జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గారు.


Body:దుబ్బాక నగర పంచాయతీలో స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలలో జెండాను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో పంచాయతీ కమిషనర్ నరసయ్య గారు, దుబ్బాక ఎంపిపి గారు మరియు నగర ప్రముఖులు ఇంకా ప్రజాప్రతినిధు లు మరియు పాల్గొన్నారు.


Conclusion:స్థానిక గాంధీచౌక్లో జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడారు.
తెలంగాణ ఏర్పడి ఐదు సంవత్సరాలు ముగించుకొని ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్న మని, ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు మరియు నీటి ప్రాజెక్టుల వల్ల, ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.
మన ముఖ్యమంత్రి గారి సంకల్పం కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ను సస్యశ్యామలం చేయడమే అని అన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.