హైదరాబాద్ పాతబస్తీలోని సాలార్జంగ్ మ్యూజియంలో నిర్వహించిన భారత ముస్లిం మహిళా ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ పాల్గొన్నారు. 20వ శతాబ్దంలో ముస్లిం మహిళలు స్వాతంత్ర ఉద్యమం, సామాజిక రంగాల్లో ఏ విధంగా పాల్గొన్నారో వివరించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, ఇతర స్కూళ్ల విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.
ఇవీ చూడండి: పల్లె అభివృద్ధికి 60రోజుల ప్రణాళిక..!