ETV Bharat / state

మధులిక కోలుకున్న తర్వాతే పరీక్షలు

బర్కత్​పురా దాడి ఘటనలో బాధిత బాలిక హెల్త్​ బులిటెన్​ విడుదలైంది. మధులికకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఆమె తండ్రి రాము స్పష్టం చేశారు. బాలిక ఇంటర్​ పరీక్షలకు సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి పరామర్శించి మనోధైర్యాన్నిచ్చారు.

author img

By

Published : Feb 13, 2019, 10:25 PM IST

మధులిక వైద్యం గురించి చెప్తున్న తండ్రి రాము

ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ ముధులిక ఇన్ఫెక్షన్​తో బాధపడుతోందని ఆమె తండ్రి రాము చెప్పారు. వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని విద్యార్థి సంఘాల నాయకులు పరామర్శించారు. ఇంటర్​ పరీక్షలపై ఆందోళన చెందొద్దని మనోధైర్యాన్నిచ్చారు. ఎప్పుడు కోలుకుంటే అప్పుడే ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సంసిద్ధం వ్యక్తం చేశారని మధులిక తండ్రి రాము తెలిపారు. బాధితురాలి వైద్యంకోసం ప్రభుత్వం 5 లక్షలు ఆర్థిక సాయం అందించింది. ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో అంబర్​పేట ఎమ్మెల్యే వెంకటేశ్​ యశోద ఆస్పత్రి మేనెజింగ్​ డైరెక్టర్​కు అందజేశారు.

ప్రభుత్వం సాయం అందించింది

undefined

ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ ముధులిక ఇన్ఫెక్షన్​తో బాధపడుతోందని ఆమె తండ్రి రాము చెప్పారు. వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని విద్యార్థి సంఘాల నాయకులు పరామర్శించారు. ఇంటర్​ పరీక్షలపై ఆందోళన చెందొద్దని మనోధైర్యాన్నిచ్చారు. ఎప్పుడు కోలుకుంటే అప్పుడే ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సంసిద్ధం వ్యక్తం చేశారని మధులిక తండ్రి రాము తెలిపారు. బాధితురాలి వైద్యంకోసం ప్రభుత్వం 5 లక్షలు ఆర్థిక సాయం అందించింది. ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో అంబర్​పేట ఎమ్మెల్యే వెంకటేశ్​ యశోద ఆస్పత్రి మేనెజింగ్​ డైరెక్టర్​కు అందజేశారు.

ప్రభుత్వం సాయం అందించింది

undefined
TG_NLG_153_13_Haiway pai_Dharna_AV_G4 ఈటీవీ రిపోర్టరు : శ్ర్రీధర్, నకిరేకల్, నల్గొండ జిల్లా ....... మృతదేహాలతో హైవే పై ధర్నా .......... విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారి పై మంగళవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ శివారులో రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని హైదరాబాదు నుంచి విజయవాడ కు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనం పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు నకిరేకల్ మండలం చందుపట్లకు చెందిన వంగూ రి నాగేష్, పాలడుగు గోపాల్, కాగ మృతుల కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని, ఈ రహదారి పై ప్రమాదాలు జరగకుండా, తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మృతదేహాల తో, బంధువులు, స్థానికులు రహదారి పై బుధవారం గంట సేపు రాస్తారోకో చేశారు. ధీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజువల్స్: మృతులు, రాస్తారోకో చేస్తున్న ప్రజలు, నిలిచిన వాహనాలు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.