ETV Bharat / state

ప్రచారంలో పాల్గొనాలనే కోరిక ప్రాణం తీసింది

తమ ప్రియతమ నాయకుడి ప్రచారంలో పాల్గొనాలనే కోరిక వారి ప్రాణాలను తీసింది. నాచారంలో కేటీఆర్​ రోడ్​ షోకు హాజరవాలనే తొందర అనంతలోకాలకు పంపించింది. లాలాపేట్​ రైల్వే స్టేషన్​లో ట్రాక్​ దాటుతుండగా.. రైలు ఢీకొని 19 ఏళ్ల తల్లి, 14 నెలల పాప దుర్మణం చెందారు.

author img

By

Published : Apr 6, 2019, 7:34 AM IST

ప్రచారంలో పాల్గొనాలనే కోరిక ప్రాణం తీసింది

హైదరాబాద్​లోని లాలాపేట్​ రైల్వేస్టేషన్​లో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్​ దాటుతుండగా రైలు ఢీకొని తల్లి, బిడ్డ మృతి చెందారు. నాచారానికి చెందిన కొంతమంది మహిళలు కేటీఆర్​ రోడ్​ షోకు హాజరవుతుండగా ఈ ఘటన జరిగింది. 19 ఏళ్ల తల్లి రేష్మ అక్కడిక్కడే దుర్మరణం చెందగా.. 14 నెలల పాప చికిత్స పొందుతూ చనిపోయింది. రైల్వే ట్రాక్​ దాటకుండా ఏర్పాట్లు చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు.

ప్రచారంలో పాల్గొనాలనే కోరిక ప్రాణం తీసింది

ఇవీ చూడండి: వేడుక నుంచి వస్తుండగా విషాదం

హైదరాబాద్​లోని లాలాపేట్​ రైల్వేస్టేషన్​లో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్​ దాటుతుండగా రైలు ఢీకొని తల్లి, బిడ్డ మృతి చెందారు. నాచారానికి చెందిన కొంతమంది మహిళలు కేటీఆర్​ రోడ్​ షోకు హాజరవుతుండగా ఈ ఘటన జరిగింది. 19 ఏళ్ల తల్లి రేష్మ అక్కడిక్కడే దుర్మరణం చెందగా.. 14 నెలల పాప చికిత్స పొందుతూ చనిపోయింది. రైల్వే ట్రాక్​ దాటకుండా ఏర్పాట్లు చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు.

ప్రచారంలో పాల్గొనాలనే కోరిక ప్రాణం తీసింది

ఇవీ చూడండి: వేడుక నుంచి వస్తుండగా విషాదం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.