ETV Bharat / state

నిర్భయంగా ఫిర్యాదు చేయండి: డీఎస్పీ

ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే నిర్భయంగా తమకు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. రైతు నుంచి 4 లక్షలు లంచం తీసుకున్న తహసీల్దార్​ లావణ్య, కొందుర్గు వీఆర్వో అనంతయ్యకు 14 రోజుల రిమాండ్​ విధించింది అనిశా ప్రత్యేక కోర్టు.

author img

By

Published : Jul 12, 2019, 4:57 AM IST

Updated : Jul 12, 2019, 7:39 AM IST

నిర్భయంగా ఫిర్యాదు చేయండి

ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్‌ చేస్తే బాధితులు నిర్భయంగా తమకు ఫిర్యాదు చేయ్యవచ్చని అవినీతి నిరోధక శాఖ అధికారులు చెబుతున్నారు. రైతు నుంచి 4 లక్షలు లంచం తీసుకున్న కేసులో కేశంపేట తహసీల్దార్‌ లావణ్య, కొందుర్గు వీఆర్వో అనంతయ్యను అనిశా ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. వారికి 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ చంచల్‌గూడ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. లావణ్యపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెబుతున్న ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు: డీఎస్పీ

ఇవీ చూడండి: తహసీల్దార్​ లావణ్యకు 14 రోజుల రిమాండ్​

ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్‌ చేస్తే బాధితులు నిర్భయంగా తమకు ఫిర్యాదు చేయ్యవచ్చని అవినీతి నిరోధక శాఖ అధికారులు చెబుతున్నారు. రైతు నుంచి 4 లక్షలు లంచం తీసుకున్న కేసులో కేశంపేట తహసీల్దార్‌ లావణ్య, కొందుర్గు వీఆర్వో అనంతయ్యను అనిశా ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. వారికి 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ చంచల్‌గూడ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. లావణ్యపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెబుతున్న ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు: డీఎస్పీ

ఇవీ చూడండి: తహసీల్దార్​ లావణ్యకు 14 రోజుల రిమాండ్​

Intro:Body:Conclusion:
Last Updated : Jul 12, 2019, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.