ETV Bharat / state

సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం... వ్యక్తి అరెస్ట్ - SOCIAL MEDIA MAN ARRESTED

సామాజిక మాధ్యమాల్లో ఓ వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వ్యక్తిని కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్​కు అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం... ఆపై అరెస్ట్
సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం... ఆపై అరెస్ట్
author img

By

Published : Apr 6, 2020, 6:48 AM IST

మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం ఈస్ట్ గాంధీనగర్​కి చెందిన పబ్బల రమేష్ సమాజిక మాధ్యమాల్లో ఓ వర్గం పట్ల దుష్ర్పచారం చేస్తున్నారని పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిడ్​-19పై వ్యతిరేకంగా వీడియోలు వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడ్ని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్​కు తరలించారు.

మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం ఈస్ట్ గాంధీనగర్​కి చెందిన పబ్బల రమేష్ సమాజిక మాధ్యమాల్లో ఓ వర్గం పట్ల దుష్ర్పచారం చేస్తున్నారని పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిడ్​-19పై వ్యతిరేకంగా వీడియోలు వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడ్ని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్​కు తరలించారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో మరో 62 కరోనా పాజిటివ్​ కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.