హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం సైక్లింగ్ స్టేడియంలో 72వ జాతీయ సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి... జయేష్ రంజన్ హాజరయ్యారు. విజేతలకు పతకాలు అందించారు.
ఐదు రోజులు ఈ పోటీలు నిర్వహించామని... దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారని తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ఛైర్మన్ రాజ్కుమార్ తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: నేటి నుంచి 5 కొత్త ఐటీ రూల్స్