ETV Bharat / state

రాష్ట్రంలో 2 లక్షల 95 వేలు దాటిన కరోనా బాధితులు

author img

By

Published : Feb 5, 2021, 9:44 AM IST

తెలంగాణలో కరోనా ఉద్ధృతి నెమ్మదిగా తగ్గుతోంది. రాష్ట్రంలో తాజాగా మరో 169 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కరోనాతో ఇప్పటివరకు 1,607 మంది మృతి చెందారు.

రాష్ట్రంలో 2 లక్షల 95 వేలు దాటిన కరోనా బాధితులు
రాష్ట్రంలో 2 లక్షల 95 వేలు దాటిన కరోనా బాధితులు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. తాజాగా మరో 169 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి సోకి ఒకరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు 2,95,270 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,607 మంది మృతి చెందారు. మహమ్మారి నుంచి తాజా 189 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు వైరస్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,91,699కి చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 1,964 కరోనా యాక్టివ్ కేసులుండగా.. 780 మంది బాధితులు హోం ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 31 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. తాజాగా మరో 169 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి సోకి ఒకరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు 2,95,270 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,607 మంది మృతి చెందారు. మహమ్మారి నుంచి తాజా 189 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు వైరస్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,91,699కి చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 1,964 కరోనా యాక్టివ్ కేసులుండగా.. 780 మంది బాధితులు హోం ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 31 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.