ETV Bharat / state

పాదయాత్రగా శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాములు - సికింద్రాబాద్ గణపతి ఆలయం నుంచి పాదయాత్రగా శబరిమల

అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకున్న దాదాపు 100 మంది స్వాములు శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

పాదయాత్రగా శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాములు
author img

By

Published : Nov 1, 2019, 3:13 PM IST

శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దాదాపు వంద మంది స్వాములు సికింద్రాబాద్ గణపతి ఆలయం నుంచి పాదయాత్రగా శబరిమల బయలుదేరారు. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసుకున్నవారు ఈ పాదయాత్ర చేస్తున్నారు. కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. వేణుగోపాల గురు స్వామి ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా ఈ పాదయాత్ర కార్యక్రమం కొనసాగుతోంది. దాదాపు 1575 కిలోమీటర్ల దూరం... తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మీదుగా పాదయాత్ర సాగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పాదయాత్రగా శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాములు

ఇవీ చూడండి: 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లానొదిలేశాడు'

శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దాదాపు వంద మంది స్వాములు సికింద్రాబాద్ గణపతి ఆలయం నుంచి పాదయాత్రగా శబరిమల బయలుదేరారు. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసుకున్నవారు ఈ పాదయాత్ర చేస్తున్నారు. కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. వేణుగోపాల గురు స్వామి ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా ఈ పాదయాత్ర కార్యక్రమం కొనసాగుతోంది. దాదాపు 1575 కిలోమీటర్ల దూరం... తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మీదుగా పాదయాత్ర సాగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పాదయాత్రగా శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాములు

ఇవీ చూడండి: 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లానొదిలేశాడు'

Intro:సికింద్రాబాద్ యాంకర్..శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దాదాపు వందమంది అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకున్న వారు సికింద్రాబాద్ గణపతి ఆలయం నుండి పాదయాత్రగా శబరిమల బయలుదేరారు..శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు ఈ పాదయాత్ర చేస్తున్నారు..ఈ పాదయాత్ర ను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు...ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేణుగోపాల గురు స్వామి ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా పాదయాత్రగా శబరిమల వెళుతున్నట్లు తెలిపారు..శబరిమలకు పాదయాత్రగా వెళ్లి స్వామివారి నామస్మరణ చేస్తూ ఇరుముడి కట్టుకొని గణపతి ఆలయం నుండి బయలుదేరామని పేర్కొన్నారు..దాదాపు 1575 కిలోమీటర్ల పాటు పాదయాత్ర కొనసాగనుందని అందులో తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మీదుగా యాత్ర సాగనున్నట్లు అనంతరం శబరిగిరి చేరుకుంటామని వారు తెలిపారు...అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకున్న కుటుంబసభ్యులంతా రావడంతో గణపతి ఆలయం కోలాహలంగా మారింది..Body:VamshiConclusion:7032401099

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.